శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ 395వ జయంతి సందర్భంగా

శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ 395వ జయంతి సందర్భంగా

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి రాఘవేంద్ర కాలనీ లో ఆర్య క్షత్రియ సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ 395 వ జయంతి మహోత్సవ కార్యక్రమం లో ముఖ్య అతిధిగా విచ్చేసి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.

ఈ కార్యక్రమం లో ఆర్య క్షత్రియ అధ్యక్షులు రవీందర్ రావు,ప్రధాన కార్యదర్శి ఉమాపతి రావు,కాలనీ అధ్యక్షులు ప్రవీణ్ రెడ్డి,డివిజన్ అధ్యక్షులు రాజు,బాలరాజు,చక్రి,కిషన్ రావు,మోహన్ రావు,చంద్ర రావు,వెంకటేశ్వర్ రావు,బల్వంత్ రావు,జగదీష్,దత్తు,భరద్వాజ్,శంకర్ రావు,దత్తు,ఈశ్వర్,శివ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top