• మార్చి 26, 2025
  • 0 Comments
వర్క్ ఫ్రం హోం..20 లక్షల ఉద్యోగాలు

వర్క్ ఫ్రం హోం..20 లక్షల ఉద్యోగాలు AP: ఆంధ్రప్రదేశ్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో సుమారు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే అవకాశముందని కూటమి ప్రభుత్వం వెల్లడించింది. గృహిణులు ఇంటి పనులు చూసుకుంటూనే.. మూడు, నాలుగు గంటలు వెచ్చిస్తే వారి…

  • మార్చి 26, 2025
  • 0 Comments
ఏప్రిల్ 3 న సీఎం రేవంత్ రెడ్డి,మంత్రివర్గ విస్తరణ?

ఏప్రిల్ 3 న సీఎం రేవంత్ రెడ్డి,మంత్రివర్గ విస్తరణ? హైదరాబాద్ తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువు దీరి దాదాపు యేడాదిన్నర కావస్తోంది. 2023 డిసెంబర్‌లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత…

  • మార్చి 26, 2025
  • 0 Comments
హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి పొంది

మహబూబాబాద్ జిల్లా. హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి పొంది మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS ని మర్యాదపూర్వకముగా కలిసిన హెడ్ కానిస్టేబుల్ మద్దిని రమేష్. 1992 బ్యాచ్ లో ఏ.ఆర్ కానిస్టేబుల్ గా భర్తీ అయి పోలీస్…

  • మార్చి 26, 2025
  • 0 Comments
సీఎం, మంత్రులకు ఈసీ షాక్

సీఎం, మంత్రులకు ఈసీ షాక్ TG: రంజాన్ పండగ వేళ.. సీఎం, మంత్రులకు ఈసీ షాకిచ్చింది. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో CM రేవంత్రెడ్డితోపాటు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు రంజాన్ వేడుకల్లో పాల్గొనడానికి అనుమతి లేదని…

  • మార్చి 26, 2025
  • 0 Comments
మాజీ మంత్రి కేటీఆర్ పై రెండు కేసులు నమోదు

మాజీ మంత్రి కేటీఆర్ పై రెండు కేసులు నమోదు కలం నిఘా: న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:మార్చి 26మాజీమంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,కేటీఆర్‌ పై రెండు కేసులు నమోద య్యాయి,నల్గొండ జిల్లాలో మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ రజిత ఫిర్యాదు మేరకు నకిరేకల్…

  • మార్చి 26, 2025
  • 0 Comments
న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టాలు

న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని హైకోర్టు న్యాయవాదులు డిమాండ్‌ చేశారు. వామనరావు దంపతుల హత్య దగ్గరి నుంచి లాయర్లపై అనేక దాడులు,హత్యలు జరుగుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంపాపేటలో దారుణ హత్యకు గురైన న్యాయవాది ఎర్రబాపు ఇజ్రాయెల్‌…

You cannot copy content of this page