బౌరంపేట బీజేపీ ఆధ్వర్యంలో మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్

బౌరంపేట బీజేపీ ఆధ్వర్యంలో మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్

కుత్బుల్లాపూర్ : బౌరంపేట బీజేపీ ఆధ్వర్యంలో మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపే ద్యేయంగా గత పదిహేను రోజులుగా అహర్నిశలు శ్రమిస్తున్న బీజేపీ నాయకులు కార్యకర్తలు బౌరంపేట్ లో గల కీర్తిహోమ్స్ గేటెడ్ కమ్యూనిటీ లో ఇంటిఇంటి ప్రచారం నిర్వహించి పార్టీ మేనిఫెస్టో కరపత్రాలు డోర్ స్టిక్కర్లు ప్రజలకు అందజేసిన బీజేపీ శ్రేణులు

ఈటల రాజేంద్ర నాయకత్వం వర్ధిల్లాలి

ఈటల రాజేంద్ర నాయకత్వం వర్ధిల్లాలి

మల్కాజిగిరి పార్లమెంట్ సామాజిక సమ్మేళనం AMR గార్డెన్స్, కొంపల్లిలో ఓబిసి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందనం దివాకర్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిగా ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షులు డా కె లక్ష్మణ్ ,మల్కాజిగిరిపార్లమెంట్ బిజెపి అభ్యర్థి రాజేందర్ పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఓబిసి మోర్చా జిల్లా అధ్యక్షులు మంగేష్ , రాష్ట్ర కార్యదర్శి గుండ్ల ఆంజనేయులు గౌడ్ , భీమసాని విజయ్ కుమార్ , ఉపాధ్యక్షులు గోంగళ్ళ మహేష్ , కె.రామోజీ…

కేసీఆర్, రేవంత్ ఇద్దరూ మాయగాళ్లే: ఈటల

కేసీఆర్, రేవంత్ ఇద్దరూ మాయగాళ్లే: ఈటల

కేసీఆర్, రేవంత్ ఇద్దరూ మాయగాళ్లే: ఈటలసీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ పై బీజేపీ నేత ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. ఇద్దరు మాయాగాళ్లేనని, అబద్దాలు మాయమాటలు చెప్పి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మేడ్చల్ నియోజకవర్గంలోని నారపల్లిలో నిర్వహించిన కాలనీ ఆత్మీయ సమావేశంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. బీజేపీ దుష్ప్రచారం చేస్తున్నారని, దేశంలో ప్రశాంతమైన వాతావరణానికి కారణం మోడీ యేనని అన్నారు.

నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలో ఫస్ట్ డివిజన్ బిఆర్ఎస్ కార్పొరేటర్ శ్రీమతి విజయలక్ష్మి సుబ్బారావు దంపతులకు మేడ్చల్ మల్కాజిగిరి పార్లమెంటరీ బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్  బిజెపి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది..

నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలో ఫస్ట్ డివిజన్ బిఆర్ఎస్ కార్పొరేటర్ శ్రీమతి విజయలక్ష్మి సుబ్బారావు దంపతులకు మేడ్చల్ మల్కాజిగిరి పార్లమెంటరీ బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ బిజెపి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది..

కౌన్సిలర్ పీసరి బాలమణి కృష్ణారెడ్డి ఇంటికి అల్పాహార విందుకు విచ్చేసిన మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి శ్రీ ఈటల రాజేందర్

కౌన్సిలర్ పీసరి బాలమణి కృష్ణారెడ్డి ఇంటికి అల్పాహార విందుకు విచ్చేసిన మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి శ్రీ ఈటల రాజేందర్

మల్కాజ్గిరి పార్లమెంట్ పరిది దుండిగల్ మున్సిపల్ బీజేపీ కౌన్సిలర్ బాలమణి కృష్ణారెడ్డి ఆహ్వానం మేరకు బౌరంపేట లోని వారి నివాసానికి విచ్చేసి అల్పాహారం స్వీకరించిన ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ వారితో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు డా ఎస్ మల్లారెడ్డి పాల్గొన్నారు ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ వారిని కలవడానికి వచ్చిన బీజేపీ కార్యకర్తలు, అభిమానులు,కులసంగ పెద్దలు అందరికి ధన్యవాదాలు తెలుపుతూ వారు మాట్లాడుతూ…