మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్

District Collector Advait Kumar Singh in the Collectorate of Mahbubabad District Centre మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ ఆధ్వర్యంలో అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి శ్రీమతి సీతక్క మరియు మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ … ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు డాక్టర్ భూక్య మురళి నాయక్ , డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్…

జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్థి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశము..

జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్థి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశము..

Pattabhadra MLC Tatiparthi Jeevan Reddy press conference at Indira Bhavan in the district center. జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్థి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశము.. జీవన్ రెడ్డి కామెంట్స్ :- రాష్ట్రంలో ప్రభుత్వం 65 సీట్లతో సుస్థిరంగా ఉందని.. అయితే పార్టీలో చేరుతున్న వారు వారి వారి వ్యక్తిగత విషయమన్నారు.. బారాస పూర్తిగా కనుమరుగు గైంది కనుమరుగైన భారాసా గురించి మేమెందుకు ఆలోచించాలన్నారు.. సీఎం రేవంత్…

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం

Press conference at Congress Party office in Suryapet district headquarters సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడిన నల్లగొండ పార్లమెంట్ సభ్యులు కుందురు రఘువీర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆదరణ తగ్గిందన్న మాజీ మంత్రి జగదీశ్ రెడ్డికి ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పారు : రఘువీర్ రెడ్డి…………………………………………………………………………… ఈనెల 24,25 తేదీల్లో జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రమాణస్వీకారం చేసేందుకు ముందుగా ఉమ్మడి నల్లగొండ జిల్లా…

వనపర్తి పట్టణ కేంద్రంలోని మార్నింగ్ వాక్ లో మల్లు రవి  గెలుపు లక్ష్యంగా ఇంటింటి ప్రచార కార్యక్రమం.

వనపర్తి పట్టణ కేంద్రంలోని మార్నింగ్ వాక్ లో మల్లు రవి గెలుపు లక్ష్యంగా ఇంటింటి ప్రచార కార్యక్రమం.

ప్రజల డాక్టర్ పగిడాల శ్రీనివాస్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నాగర్ కర్నూల్ పార్లమెంట్ MP అభ్యర్థి డాక్టర్ మల్లురవి ని గెలిపించాలని కోరుతూ వనపర్తి పట్టణం కేంద్రంలోని గాంధీ చౌక్ లో మన ప్రజల డాక్టర్ పగిడాల శ్రీనివాస్ మార్నింగ్ వాక్ లో పాల్గొన్నారు _ఈ సందర్భంగా డాక్టర్ పగిడాల శ్రీనివాస్ గాంధీ చౌక్ లోని ప్రజలతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసినటువంటి పథకాల గురించి మరియు చేయబోయే పథకాల గురించి…