కేజ్రీవాల్ బెయిల్ ఉత్తర్వులపై ఢిల్లీ హైకోర్టు స్టే

కేజ్రీవాల్ బెయిల్ ఉత్తర్వులపై ఢిల్లీ హైకోర్టు స్టే

Delhi High Court stays Kejriwal’s bail order కేజ్రీవాల్ బెయిల్ ఉత్తర్వులపై ఢిల్లీ హైకోర్టు స్టే న్యూ ఢిల్లీ :ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ ఉత్తర్వు లపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. కేజ్రీవాల్‌కు బెయిల్ ఇవ్వ డాన్ని సవాల్ చేస్తూ ఇడి హైకోర్టుకు వెళ్లింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. ఇడి పిటిషన్‌పై విచారణ పూర్తయ్యే వరకు బెయిల్ ఇవ్వకూడదని కోర్టు…

కేజ్రీవాల్ బెయిల్‌పై తీర్పు రిజర్వ్

కేజ్రీవాల్ బెయిల్‌పై తీర్పు రిజర్వ్

Judgment reserved on Kejriwal’s bail కేజ్రీవాల్ బెయిల్‌పై తీర్పు రిజర్వ్ లిక్కర్ పాలసీ స్కామ్‌లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై తీర్పును రౌజ్ అవెన్యూ కోర్టు రిజర్వ్ చేసింది. బెయిల్ పిటిషన్‌తో పాటు మెడికల్ బోర్డు ఎదుట తన వైద్య పరీక్షల సమయంలో తనతో పాటు భార్య హాజరు కావడానికి అనుమతి కోరుతూ చేసిన దరఖాస్తుపై తీర్పును సైతం కోర్టు రిజర్వ్ చేసింది.

కేజ్రీవాల్ భార్యకు కోర్టు నోటీసు

కేజ్రీవాల్ భార్యకు కోర్టు నోటీసు

Court notice to Kejriwal’s wife ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కోర్టుకు హాజరైనప్పుడు తీసిన వీడియోలను సోషల్ మీడియా నుంచి తొలగించాలని సూచించింది. దీనిపై జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ, అమిత్ శర్మలతో కూడిన బెంచ్ ఆదేశాలిచ్చింది. కేజ్రీవాల్ గతంలో రౌస్ అవెన్యూ కోర్టులో చేసిన ప్రసంగం కాసేపటికే సోషల్ మీడియాలో కనిపించింది.

మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించిన అరవింద్ కేజ్రీవాల్

మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించిన అరవింద్ కేజ్రీవాల్

Arvind Kejriwal once again approached the Supreme Court ఢిల్లీ: మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించిన అరవింద్ కేజ్రీవాల్.. మరో వారం రోజుల పాటు తన బెయిల్ పొడిగించాలని కేజ్రీవాల్ పిటిషన్.. అనారోగ్య కారణాలను బెయిల్ పొడిగింపు పిటిషన్ లో ప్రస్తావించిన కేజ్రీవాల్.. బరువు తగ్గడం, కీటోన్ లెవెల్స్ పెరగడంతో పెట్ సిట్ స్కాన్ చేయించుకోవాల్సి ఉందన్న కేజ్రీవాల్.. ఇప్పటికే కేజ్రీవాల్ కు ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించిన మ్యాక్స్ హాస్పిటల్ వైద్యులు.. https://play.google.com/store/apps/details?id=com.tejanews.app download app

ఆసక్తిగా ‘ఆప్‌’ మేనిఫెస్టో.. ఉచిత విద్య, వైద్యంతో ‘కేజ్రీవాల్‌ 10 గ్యారంటీలు

ఆసక్తిగా ‘ఆప్‌’ మేనిఫెస్టో.. ఉచిత విద్య, వైద్యంతో ‘కేజ్రీవాల్‌ 10 గ్యారంటీలు

బెయిల్‌పై బయటకొచ్చి ఆప్‌ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింజ్‌ కేజ్రీవాల్‌ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. బీజేపీ ‘మోదీ కీ గ్యారంటీ’ తరహాలోనే ‘కేజ్రీవాల్‌ కీ గ్యారంటీ’ పేరిట 10 హామీలను ఆయన ఆదివారం ప్రకటించారు. ఇందులో చైనా ఆక్రమణలో ఉన్న భారత భూమి విముక్తితో సహా పలు ఉచిత పథకాలను ప్రకటించారు. వీటిలో 24 గంటల ఉచిత కరెంట్, ఉచిత వైద్యం వంటివి ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ద్రవిడ మున్నేట్ర…

జైల్లో కేజ్రీవాల్‌ మామిడిపళ్లు తింటున్నారు..

జైల్లో కేజ్రీవాల్‌ మామిడిపళ్లు తింటున్నారు..

మామిడి పళ్లు తింటే షుగర్‌ లెవల్స్‌ పెరుగుతాయి.. బెయిల్‌ పొందేందుకు కేజ్రీవాల్‌ మామిడి పళ్లు తింటున్నారని కోర్టుకు తెలిపిన ఈడీ

ఈడీ విచారణకు దూరంగా ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్

ఈడీ విచారణకు దూరంగా ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్

ఈడీ విచారణకు హాజరు కావడం లేదని స్పష్టత ఇచ్చిన ఆప్ పార్టీ.. ఈడీ అంశం కోర్టు పరిధిలో ఉంది. రౌజ్ అవెన్యూ కోర్టులో మార్చి 16న విచారణ ఉంది.. రోజు ఈడీ సమన్లు పంపే బదులు, కోర్టు నిర్ణయం కోసం ఈడీ వేచి చూడాలి.. మేం ఇండియా కూటమిని విడిచిపెట్టం.. మోడీ ప్రభుత్వం ఇలాంటి ఒత్తిడి చేయకూడదు-ఆమ్ ఆద్మీ పార్టీ

ఈడీ విచారణకు దూరంగా ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్

ఈడీ విచారణకు దూరంగా ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్

ఢిల్లీ.. ఈడీ విచారణకు హాజరు కావడం లేదని స్పష్టత ఇచ్చిన ఆప్ పార్టీ.. ఈడీ అంశం కోర్టు పరిధిలో ఉంది. రౌజ్ అవెన్యూ కోర్టులో మార్చి 16న విచారణ ఉంది.. రోజు ఈడీ సమన్లు పంపే బదులు, కోర్టు నిర్ణయం కోసం ఈడీ వేచి చూడాలి.. మేం ఇండియా కూటమిని విడిచిపెట్టం.. మోడీ ప్రభుత్వం ఇలాంటి ఒత్తిడి చేయకూడదు-ఆమ్ ఆద్మీ పార్టీ..

లిక్కర్ పాలసీ కేసు: ఢీల్లీ సీఎంను వెంటాడుతున్న ఈడీ, కేజ్రీవాల్ కు ఏడోసారి సమన్లు జారీ

లిక్కర్ పాలసీ కేసు: ఢీల్లీ సీఎంను వెంటాడుతున్న ఈడీ, కేజ్రీవాల్ కు ఏడోసారి సమన్లు జారీ

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నుంచి ఏడోసారి సమన్లు అందాయి. ఢిల్లీ లిక్కర్ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి ఈ నెల 26న విచారణకు హాజరుకావాలని కేజ్రీవాల్ ను ఆదేశించింది. సమన్లు చట్టవిరుద్ధమని, ఈ వ్యవహారం ప్రస్తుతం కోర్టులో ఉందని ఆయన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సోమవారం ఈడీ చేసిన ఆరో పిలుపును ఆయన దాటవేశారు. అయితే ఫిబ్రవరి 2, జనవరి 19, జనవరి 3,…

ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన కేజ్రీవాల్

ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన కేజ్రీవాల్

రేపు విశ్వాస తీర్మానంపై అసెంబ్లీలో చర్చ.. గత మార్చిలో కూడా విశ్వాస తీర్మానం పెట్టి మెజార్టీ నిరూపించుకున్న కేజ్రీవాల్.. మరో బలపరీక్షకు సిద్ధమైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. తమ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్న కేజ్రీవాల్.