కేరళ లిని బెలోరియన్ చర్చ్ నుంచి ED 7 వేల కోట్ల రూపాయల నల్ల ధనాన్ని జప్తు

కేరళ లిని బెలోరియన్ చర్చ్ నుంచి ED 7 వేల కోట్ల రూపాయల నల్ల ధనాన్ని జప్తు

ED seizes Rs 7,000 crore black money from Kerala Lini Belorean Church కేరళ లిని బెలోరియన్ చర్చ్ నుంచి ED 7 వేల కోట్ల రూపాయల నల్ల ధనాన్ని జప్తు చేసింది. యోహానన్ అనే బిషప్ దీన్ని నడుపుతున్నాడు. ఇంతవరకు ఎక్కడా న్యూస్ లో రాలేదు. ఇదే ఓ 700 కోట్లతో ఓ హిందూ స్వామీజీ దొరికితే ఓ 48 గంటలపాటు అన్ని ఛానళ్లు అదే పని మీద ఉండేవి.

1లక్ష 50 వేల రూపాయల LOC లెటర్ ను అందజేసిన ఎమ్మెల్యే

1లక్ష 50 వేల రూపాయల LOC లెటర్ ను అందజేసిన ఎమ్మెల్యే

The MLA who handed over the LOC letter of 1 lakh 50 thousand rupees 1లక్ష 50 వేల రూపాయల LOC లెటర్ ను అందజేసిన ఎమ్మెల్యే * ఈ కార్యక్రమంలో మల్దకల్ ఎంపీపీ రాజారెడ్డి, మాజీ జడ్పీటీసీ భాస్కర్, బండి చిన్న తిమ్మన్న, బిజ్వారం గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సచివాలయంలో సింగరేణి ఉద్యోగులకు కోటి రూపాయల ప్రమాద బీమా పథకం ఆవిష్కరణ కార్యక్రమం

సచివాలయంలో సింగరేణి ఉద్యోగులకు కోటి రూపాయల ప్రమాద బీమా పథకం ఆవిష్కరణ కార్యక్రమం

ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హాజరైన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, హర్కర వేణుగోపాల్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, అధికారులు..

1లక్ష 50వేలు రూపాయల LOC లెటర్ ను అందజేసిన ఎమ్మెల్యే

1లక్ష 50వేలు రూపాయల LOC లెటర్ ను అందజేసిన ఎమ్మెల్యే

👉 ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ లక్ష్మన్న, మండలం బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వెంకటన్న బిఆర్ఎస్ పార్టీ నాయకులు గద్వాల తిమ్మప్ప, ప్రభాకర్, పరశురాముడు తిమ్మరాజు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో కోటి రూపాయల డ్రగ్స్

ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో కోటి రూపాయల డ్రగ్స్

ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో కోటి రూపాయల డ్రగ్స్ హైదరాబాద్:జనవరి 19హైదరాబాద్ సిటీని డ్రగ్స్ ఫ్రీగా మార్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది పోలీస్ శాఖ. విస్తృత స్థాయిలో తనిఖీలు చేపట్టింది. నిఘా పెంచింది. ఈ క్రమంలో డ్రగ్స్, గంజాయి భారీగా పట్టుబడుతుంది. నేడు ఏకంగా రాజస్థాన్ ముఠా పట్టుబడటం సంచలనంగా మారింది. రాజస్థాన్ నుంచి హైదరాబాద్ సిటీకి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో వస్తున్న ఓ ముఠా నుంచి కోటి రూపాయల విలువైన 150 గ్రాముల హెరాయిన్, 32 గ్రాముల…