జమ్మూ – కాశ్మీర్‌‌‌లో శాంతి భద్రతలపై అమిత్ షా సమీక్ష

జమ్మూ – కాశ్మీర్‌‌‌లో శాంతి భద్రతలపై అమిత్ షా సమీక్ష

Amit Shah reviews peace and security in Jammu and Kashmir జమ్మూ – కాశ్మీర్‌‌‌లో శాంతి భద్రతలపై అమిత్ షా సమీక్ష జమ్మూ కాశ్మీర్‌‌‌లో శాంతి భద్రతలపై అమిత్ షా సమీక్షజమ్మూ కశ్మీర్‌లో శాంతి భద్రతలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉగ్రవాద దాడుల నేపథ్యంలో వాటిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతాధికారులకు ఆయన కీలక సూచనలు చేశారు. ఇక జూన్ 29వ తేదీ నుంచి అమర్నాథ్ యాత్ర…

ఎన్డీయే పక్ష నేతగా మోడీ.. బలపరిచిన అమిత్ షా, నడ్డా, బాబు, నితీష్

ఎన్డీయే పక్ష నేతగా మోడీ.. బలపరిచిన అమిత్ షా, నడ్డా, బాబు, నితీష్

Amit Shah, Nadda, Babu, Nitish strengthened Modi as NDA party leader ఎన్డీయే పక్ష నేతగా మోడీ.. బలపరిచిన అమిత్ షా, నడ్డా, బాబు, నితీష్ 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 292 స్థానాల్లో విజయం సాధించిన ప్రభుత్వ ఏర్పాటు దిశగా ముందుకు సాగుతుంది. ఈ క్రమంలో నేడు పార్లమెంట్ లోని పాత భవన్ లో ఎన్డీయే పార్లమెంటరీ పక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి బీజేపీతో పాటు, టీడీపీ, జేడీయూ, లోక్ జనశక్తి,…

పీఓకేను త్వరలోనే వెనక్కి తీసుకుంటాం: అమిత్ షా

పీఓకేను త్వరలోనే వెనక్కి తీసుకుంటాం: అమిత్ షా

పీఓకేను త్వరలోనే వెనక్కి తీసుకుంటాం: అమిత్ షాపాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. పీఓకేను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. దానిని పాకిస్థాన్ అడ్డుకోబోదని తెలిపారు. ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పటి నుంచి జమ్మూకశ్మీర్‌లో శాంతి నెలకొందని, పీఓకేలో ఆజాదీ నినాదాలు వినపడుతున్నాయని తెలిపారు. పీఓకేలో హింసాత్మక పరిస్థితులు నెలకొన్న వేళ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్షం.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన బందోబస్తు పరిశీలించిన జిల్లా అడిషనల్ ఎస్పిలు

కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన బందోబస్తు పరిశీలించిన జిల్లా అడిషనల్ ఎస్పిలు

వనపర్తి జిల్లా కేంద్రంలో కేంద్ర హోం శాఖ మంత్రివర్యులు అమిత్ షా పర్యటన సందర్భంగా జిల్లా కేంద్రంలో పాలిటెక్నిక్ కాలేజ్ ఆవరణలో నిర్వహించే భహిరంగ సభ బందోబస్తును జిల్లా అడిషనల్ ఎస్పీలు రాందాస్ తేజావత్ మరియు వీరారెడ్డిలు పరిశీలించారు అలాగే హెలిపాడ్ ఇద్దరూ అడిషనల్ ఎస్పీలు, ముగ్గురు డిఎస్పీలు, ఏడు గురు సీఐలు, 30 మంది ఎస్ఐలు, ఏఎస్సై హెడ్ కానిస్టేబుల్ 60 మంది, పోలీస్ కానిస్టేబుల్ 199, ఉమెన్ పోలీసులు 21 మొత్తం 322 మంది…

అమిత్ షా డీప్‌ ఫేక్ వీడియో కేసులో నలుగురు తెలంగాణ వారే…

అమిత్ షా డీప్‌ ఫేక్ వీడియో కేసులో నలుగురు తెలంగాణ వారే…

హైదరాబాద్, కేంద్ర మంత్రి అమిత్‌ షా డీప్‌ ఫేక్ వీడియో అంశం దేశవ్యాప్తంగా దుమారాన్ని రేపుతోంది. రిజర్వేషన్లు రద్దు చేస్తున్నారని అమిత్ షా పేరుతో ఫేక్ వీడియోను వైరల్ చేశారంటూ పలువురు కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇందులో భాగంగా ఢిల్లీ పోలీసులు గాంధీభవన్‌కు చేరుకున్నారు. 91 కింద నోటీసులు ఇస్తామని గాంధీభవన్ సిబ్బందికి అధికారులు తెలిపారు. అయితే ఈ కేసుకు సంబంధించి దేశవ్యాప్తంగా 10 మందికి నోటీసులు ఇవ్వగా అందులో నలుగురు తెలంగాణకు…