మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన రాందాస్ గౌడ్

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన రాందాస్ గౌడ్

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి గ్రామంలో చాట్లపల్లి మల్లేశం (58) కొన్ని రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతూ గత 10 రోజుల క్రితం మరణించాడు.విషయం తెలుసుకున్న వంటిమామిడి మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ బబ్బురి రాందాస్ గౌడ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం బాధిత కుటుంబానికి 5000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.స్థానిక మాజీ సర్పంచ్ ఎర్రబాగు అశోక్,గ్రామ రైతు సమన్వయ కమిటీ మాజీ అధ్యక్షులు జాలని బాల్ నర్సయ్య, వార్డు…

2024-25 ఆర్థిక సంవ‌త్స‌రంలో బీఎల్‌సీ మోడ‌ల్‌లో తెలంగాణ‌కు 2.70 ల‌క్ష‌ల ఇళ్లు మంజూరు

2024-25 ఆర్థిక సంవ‌త్స‌రంలో బీఎల్‌సీ మోడ‌ల్‌లో తెలంగాణ‌కు 2.70 ల‌క్ష‌ల ఇళ్లు మంజూరు

2.70 lakh houses sanctioned to Telangana under BLC model in the financial year 2024-25 2024-25 ఆర్థిక సంవ‌త్స‌రంలో బీఎల్‌సీ మోడ‌ల్‌లో తెలంగాణ‌కు 2.70 ల‌క్ష‌ల ఇళ్లు మంజూరు చేయాల‌ని కేంద్ర గృహ‌నిర్మాణ‌, ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్‌ కి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. నిరుపేద‌లకు వారి సొంత స్థ‌లాల్లో 25 ల‌క్ష‌ల ఇళ్లు నిర్మించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయాన్ని కేంద్ర మంత్రి…

మృతురాలీ దహన, సంస్కారాల కోసం ఆర్థిక సహాయం అందజేసిన ఎమ్మెల్యే

మృతురాలీ దహన, సంస్కారాల కోసం ఆర్థిక సహాయం అందజేసిన ఎమ్మెల్యే

MLA who provided financial assistance for cremation and cremation of Mriturali వనపర్తి పట్టణంలోని బండారు నగర్ కు చెందిన మోహన్ భార్య అనారోగ్యంతో మృతి చెందిదీ మృతురాలకు నా అనే వాళ్ళు లేకపోవడంతో ఆమె భర్త మోహన్ అదే వార్డుకు చెందిన కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీపీ గొల్ల వెంకటయ్యను ఆశ్రయించగా ఆయన వెంటనే ఎమ్మెల్యే తుడి మెగా రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన ఎమ్మెల్యే మృతురాలి దహన సంస్కారాల కోసం వెంటనే…

ఆర్థిక స్వాతంత్య్రంతోనే మహిళల అభివృద్ధి: కలెక్టర్

ఆర్థిక స్వాతంత్య్రంతోనే మహిళల అభివృద్ధి: కలెక్టర్

పెద్దపల్లి జిల్లా: మార్చి06ఆర్థిక స్వాతంత్య్రం సాధిం చినప్పుడే మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని జిల్లా ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో అంతర్జాతీయ మహిళ దినోత్సవం పురస్కరించు కొని టిఎన్జీవోస్ ఆధ్వ ర్యంలో మహిళలకు నిర్వహించిన ఆటల పోటీలను అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీఎన్జీవోస్ అధ్యక్షుడు బొంకురి శంకర్, మహిళలు పాల్గొన్నారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పర్యటించారు

పశ్చిమ గోదావరి జిల్లాలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పర్యటించారు

నరసాపురం: పశ్చిమ గోదావరి జిల్లాలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పర్యటించారు. నరసాపురం మండలం పీఎంలంక డిజిటల్‌ కమ్యూనిటీ సెంటర్‌ను మంత్రి సందర్శించారు.  వృత్తి నైపుణ్య శిక్షణ పొందుతున్న విద్యార్థులతో ముచ్చటించారు. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకంలో భాగంగా శిక్షణ పొందిన మహిళలతో మాట్లాడారు. పీఎంలంకలో సముద్ర కోత నివారణకు కేంద్రం చర్యలు చేపడుతోందని, రక్షణగోడ నిర్మాణానికి టెండరు ఖరారు చేసినట్లు తెలిపారు. త్వరలో నిర్మాణపనులు ప్రారంభమవుతాయన్న మంత్రి, దేశీయ స్థాయిలో ఇది మొదటి ప్రయోగాత్మక…

ఐఐఐటి విద్యార్థినికి వి.వి.ఆర్ ఫౌండేషన్ ఆర్థిక చేయూత

ఐఐఐటి విద్యార్థినికి వి.వి.ఆర్ ఫౌండేషన్ ఆర్థిక చేయూత

ఐఐఐటి విద్యార్థినికి వి.వి.ఆర్ ఫౌండేషన్ ఆర్థిక చేయూత