ఇకపై ప్రకటనలకు స్వీయ ధ్రువీకరణ తప్పనిసరి

ఇకపై ప్రకటనలకు స్వీయ ధ్రువీకరణ తప్పనిసరి

Henceforth self-verification is mandatory for advertisements ఇకపై ప్రకటనలకు స్వీయ ధ్రువీకరణ తప్పనిసరి ఇకపై ప్రకటనలకు స్వీయ ధ్రువీకరణ తప్పనిసరిప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనలను జారీ చేయాలంటే.. ప్రకటనలు ఇచ్చే వ్యాపార సంస్థలు, వ్యక్తులు ఇకపై స్వీయ ధ్రువీకరణ పత్రం సమర్పించాలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవి మంగళవారం నుంచే అమలులోకి రానున్నాయి. ఈ నిబంధనను అమలు చేయడంలో ఇబ్బందులు తప్పకపోవచ్చని ప్రకటనకర్తలు, ప్రకటనల ఏజెన్సీల వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి

ఇకపై వైఎస్ షర్మిల వెంట నడుస్తా.. ఆర్కే సంచలన వ్యాఖ్యలు

ఇకపై వైఎస్ షర్మిల వెంట నడుస్తా.. ఆర్కే సంచలన వ్యాఖ్యలు

ఇకపై వైఎస్ షర్మిల వెంట నడుస్తా.. ఆర్కే సంచలన వ్యాఖ్యలు. వైసీపీ ఇన్‌ఛార్జి మార్పు అనంతరం.. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆర్కే సైలెంట్ అయిపోయారు. ఈ తరుణంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తరువాత మొదటి సారి మీడియా ముందుకు వచ్చిన ఎమ్మేల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఏ పార్టీలో ఉంటాను అనేది కాలం నిర్ణయిస్తుందన్నారు. వైసీపీకి…

ఇకపై 50 ఏళ్లకే పెన్షన్.. హేమంత్ సోరెన్ సంచలన ప్రకటన.. నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సంకీర్ణ ప్రభుత్వం

ఇకపై 50 ఏళ్లకే పెన్షన్.. హేమంత్ సోరెన్ సంచలన ప్రకటన.. నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సంకీర్ణ ప్రభుత్వం

ఇకపై 50 ఏళ్లకే పెన్షన్.. హేమంత్ సోరెన్ సంచలన ప్రకటన.. నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సంకీర్ణ ప్రభుత్వం.. 4 Years of Hemant Soren Sarkar: హేమంత్ సోరెన్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం శుక్రవారం (డిసెంబర్ 29) తో నాలుగేళ్ల పదవీకాలం పూర్తి చేసుకుంది. హేమంత్ సర్కార్ పదవీకాలం నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా ఝార్ఖండ్‌ రాజధాని రాంచీలోని చారిత్రాత్మక మోర్హబడి మైదానంలో ప్రభుత్వం.. నాలుగేళ్ల విజయోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. ప్రభుత్వం ముఖ్యమైన విధానాలు, విజయాలను ఈ…