ఫించన్లపై ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది
తిరుపతి నగరపాలక సంస్థ:ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఫించన్ లబ్దిదారులకు నాలుగు వేల రూపాయలు పంపిణి చేసిందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. గత మూడు నెలల పెండింగ్ తో కలిపి ఏడు వేల రూపాయలను లబ్దిదారులకు అందించి ఎన్డీఏ ప్రభుత్వం పేదల పక్షపాతి అని నిరూపించుకుందని ఆయన చెప్పారు. నగరంలోని 35వ డివిజన్ లో ఉదయం ఆరు గంటలకే వికలాంగురాలకు నేరుగా ఆమె ఇంటి వద్దే ఆరు వేల రూపాయల నగదును ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు…