పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చిన మంత్రి సీతక్క

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చిన మంత్రి సీతక్క

Minister Sitakka called everyone to work hard for environment protection ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మంత్రి సీతక్క స్వయంగా కూడలి ఏర్పాటు చేసి, మొక్క నాటి, నీరు పోశారు. తదనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ.. చెట్లు మానవాళికి మనుగడకు జీవనాధారం అని అన్నారు. చెట్టును మనం కాపాడితే ఆ చెట్టు మనల్ని కాపాడుతుంది, అలాగే మానవ జాతి మనుగడకు తొలి మెట్టు చెట్టు, ప్రతి ఒక్కరూ భాధ్యతతో మన పరిసరాల చుట్టూ మన…

ఓటు హక్కును ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా వినియోగించుకోవాలి: రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ జ్యోతి బీమ్ భరత్

ఓటు హక్కును ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా వినియోగించుకోవాలి: రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ జ్యోతి బీమ్ భరత్

పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఓటు హక్కును ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా వినియోగించుకోవాలని రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ జ్యోతి భీమ్ భరత్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జ్యోతి భీమ్ భరత్ మాట్లాడుతూ ఓటు హక్కును తన అంతరాత్మ ప్రబోధం మేరకు వేయాలని, ఎటువంటి ప్రలోభాలకు గురికావద్దని కోరారు. యువత, మహిళలు ఓటు హక్కు వినియోగానికి ముందుకు రావాలని, నిర్భయంగా వచ్చి ఓటేయాలని కోరారు. ఓటు వేయడం మరిస్తే.. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం మన…

రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి

రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి

జమాఅతె ఇస్లామీ హింద్ జిల్లా అధ్యక్షులు జైనుల్ పాషా ….. ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత రాజ్యాంగం మనకు కల్పించిన ఓటు హక్కును రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో సద్వినియోగం చేసుకోవ్వాలని జమాఅతె ఇస్లామీ హింద్ జిల్లా అధ్యక్షులు జైనుల్ పాషా ఒక ప్రకటనలో తెలియచేశారు ప్రజాస్వామ్యంలో అతి ముఖ్యమైన భాధ్యత ప్రతి ఒక్క ఓటరు భాధ్యత తో తమ ఓటు హక్కును వినియోగించుకుని , భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలవాలని ఈ సారి జరిగే ఎన్నికల్లో…