కార్యకర్తలకు అండగా ఉంటాం, వారిని ఆదుకుంటాం : పద్మారావు గౌడ్

కార్యకర్తలకు అండగా ఉంటాం, వారిని ఆదుకుంటాం : పద్మారావు గౌడ్

We will stand by the activists and support them: Padmarao Goud కార్యకర్తలకు అండగా ఉంటాం, వారిని ఆదుకుంటాం : పద్మారావు గౌడ్ సికింద్రాబాద్ : అడ్డగుట్ట ప్రాంతానికి చెందిన బీ.ఆర్.ఎస్. పార్టీ సీనియర్ నేత, మాజీ వార్డు మెంబర్ అంజయ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో అకాల మృత్యువాత పడ్డారు. వారి కుటుంబాన్ని ఆదుకోవడంలో తన వంతు ప్రయత్నంగా సాక్షిత సికింద్రాబాద్ ఎం.ఎల్.ఏ.తీగుల్ల పద్మారావు గౌడ్ బీ.ఆర్.ఎస్.కేంద్ర కార్యాలయాన్ని సంప్రదించి దివంగత అంజయ్య కుటుంబ…

కార్యకర్తలకు అండగా బి అర్ ఎస్ పార్టీ…..ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్.

కార్యకర్తలకు అండగా బి అర్ ఎస్ పార్టీ…..ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్.

BRS Party stands by the activists….. MLA Dr. Sanjay Kumar. కార్యకర్తలకు అండగా బి అర్ ఎస్ పార్టీ…..ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్. రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన బి అర్ ఎస్ పార్టీ కార్యకర్త అంకతి శ్రీనివాస్ఇటీవల రోడ్డు ప్రమాదం లో మరణించగా బి అర్ ఎస్ పార్టీ సభ్యత్వ ప్రమాద భీమా ద్వారా మంజూరైన 2 లక్షల రూపాయల విలువగల చెక్కులను వారి ఇంటికి స్వయంగా వెళ్లి కుటుంబ సభ్యులకు అందజేసిన…

కార్యకర్తలకు అండగా బి అర్ ఎస్ పార్టీ

కార్యకర్తలకు అండగా బి అర్ ఎస్ పార్టీ

BRS Party stands by the activists జగిత్యాల పట్టణ 32వ వార్డు భీష్మ నగర్ కి చెందిన మత్స్య కార్మికుడు,బి అర్ ఎస్ కార్యకర్త కొండ్ర విద్యాసాగర్ గత వర్షాకాలం లో చేపల వేట కు వెళ్లి వరద లో చిక్కుకొని మరణించగా బి అర్ ఎస్ పార్టీ సభ్యత్వ ప్రమాద భీమా ద్వారా మంజూరైన 2 లక్షల రూపాయల విలువగల చెక్కును ఈరోజు బి అర్ ఎస్ పార్టీ కార్యలయం మోతే రోడ్డు లో…

బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా కార్యాలయం తెలంగాణ భవన్ లో.. ఓటర్లకు.. పార్టీ నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతూ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో.. పార్టీ నాయకులతో పాటు కలిసి పాల్గొన్న.. రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా కార్యాలయం తెలంగాణ భవన్ లో.. ఓటర్లకు.. పార్టీ నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతూ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో.. పార్టీ నాయకులతో పాటు కలిసి పాల్గొన్న.. రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

పెనుకొండ నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీ నాయకులకు కార్యకర్తలకు నమస్కారం

పెనుకొండ నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీ నాయకులకు కార్యకర్తలకు నమస్కారం

సవితమ్మను, తెలుగుదేశం,జనసేన,బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిని. మీ అందరి సహకారం,ఆశీర్వాదంతో మీ పెనుకొండ ఆడపడుచు మీ సవితమ్మ ఈ నెల 24 వ తేదీన బుధవారం ఉదయం 09 గంటలకు నామినేషన్ కార్యక్రమం పెనుకొండ లోని రామస్వామి దేవాలయం వద్ద ప్రారంభిస్తున్నాను.కనుక పెనుకొండ నియోజకవర్గ ప్రజలు, టీడీపీ, జనసేన , బీజేపీ నాయకులు,కార్యకర్తలు విచ్చేసి కార్యక్రమం విజయవంతం చేయవలసినదిగా కోరుతున్నాను.

జనసేన క్రియాసీలక కార్యకర్తలకు నేడు చెక్కులు పంపిణీ చేయనున్న పవన్ కల్యాణ్

జనసేన క్రియాసీలక కార్యకర్తలకు నేడు చెక్కులు పంపిణీ చేయనున్న పవన్ కల్యాణ్

రోడ్డు ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉండేందుకు పార్టీ తరపున ఆర్థిక సహాయం అందచేస్తున్న పవన్ కళ్యాణ్. నేడు కృష్ణా,ప్రకాశం జిల్లాల్లోని 14 మంది కార్యకర్తల కుటుంబాలకు కేంద్ర కార్యాలయంలో ఆర్థిక సహాయం అందచేయనున్న పవన్ కళ్యాణ్.