బీజేపీతో చర్చలు జరుపుతున్న ఉద్ధవ్ థాక్రే..

బీజేపీతో చర్చలు జరుపుతున్న ఉద్ధవ్ థాక్రే..

Uddhav Thackeray in talks with BJP న్యూ ఢిల్లీ:బీజేపీతో చర్చలు జరుపుతున్న ఉద్ధవ్ థాక్రే.. 9 మంది MPలతో తిరిగి NDA కూటమిలోకి వచ్చే అవకాశం ఉంది.. NDAలో చేరేందుకు చర్చలు జరుపుతున్న సమాజ్ వాదీ పార్టీకి చెందిన 18 మంది MPలు.. అయోధ్యలో గెలిచిన MP కూడా బీజేపీలో చేరే అవకాశం ఉంది.

ఉద్యోగ సంఘాల నేతలతో ఏపీ ప్రభుత్వం చర్చలు

ఉద్యోగ సంఘాల నేతలతో ఏపీ ప్రభుత్వం చర్చలు

నేడు ఉద్యోగ సంఘాల నేతలతో ఏపీ ప్రభుత్వం చర్చలు. ఉద్యోగుల పెండింగ్‌ సమస్యలపై చర్చించనున్న మంత్రుల బృందం. సమస్యల పరిష్కరించకపోతే సమ్మె చేస్తామన్న ఏపీ ఎన్జీవోలు. ఐఆర్‌, మధ్యంతర భృతిపై ప్రకటన చేయాలని ఉద్యోగ సంఘాల డిమాండ్‌. పెండింగ్‌ డీఏలతో పాటు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ విడుదల చేయాలని పట్టు. చర్చలు విఫలం ఐతే ఈ నెల 14 వ తేదీన నల్ల బ్యాడ్జీ లతో నిరసన, 15, 16 తేదీల్లో భోజన విరామ సమయంలో ఆందోళనలు చేపడతామని…