సొంతంగా రోడ్లు మరమత్తులు చేసుకున్న గ్రామస్థులు

సొంతంగా రోడ్లు మరమత్తులు చేసుకున్న గ్రామస్థులు

Villagers who repaired the roads themselves సొంతంగా రోడ్లు మరమత్తులు చేసుకున్న గ్రామస్థులుకొమురం భీం జిల్లా జైనూర్ మండలంలోని తాటిగూడ, చింతకర్ర, కిషన్ నాయక్ తండా, లొద్దిగూడ గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి గుంతలతో అధ్వానంగా మారింది. దీంతో మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు సొంతంగా రాళ్ళు, మట్టి పోసి రోడ్లను బాగుచేసుకున్నారు. రోడ్డు మరమ్మతులు చేయించాలని అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన వారు స్పందించడం లేదన్నారు. దీంతో తామే స్వయంగా రోడ్లను బాగు చేసుకున్నామని…

ఎన్నికల కోసం 56 ఏళ్లకు పెళ్లి చేసుకున్న వ్యక్తి!

ఎన్నికల కోసం 56 ఏళ్లకు పెళ్లి చేసుకున్న వ్యక్తి!

ఎన్నికల కోసం 56 ఏళ్లకు పెళ్లి చేసుకున్న వ్యక్తి!తాజాగా బీహార్‌లో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తీవ్ర నేరాలకు పాల్పడి సుదీర్ఘకాలం జైలు శిక్ష అనుభవించిన అశోక్ మహతో (56) ఈ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ను సంప్రదించారు. పెళ్లి చేసుకుంటే భార్యకు టికెట్ ఇస్తామని లాలూ సూచించారు. అతను 56 ఏళ్ల వయసులో 46 ఏళ్ల అనితను వివాహం చేసుకున్నాడు. మాట ప్రకారం…

రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న “తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్” (TFJA)

రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న “తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్” (TFJA)

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ డైరీ, ఐడి మరియు హెల్త్ కార్డ్స్ పంపిణీ కార్యక్రమం నిన్న రాత్రి ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టార్ హీరో విజయ్ దేవరకొండ, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు, పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి, TUWJ ప్రధాన కార్యదర్శి విరహత్ అలీ తదితరులు పాల్గొన్నారు…. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) గత 20…

ఇకపై 50 ఏళ్లకే పెన్షన్.. హేమంత్ సోరెన్ సంచలన ప్రకటన.. నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సంకీర్ణ ప్రభుత్వం

ఇకపై 50 ఏళ్లకే పెన్షన్.. హేమంత్ సోరెన్ సంచలన ప్రకటన.. నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సంకీర్ణ ప్రభుత్వం

ఇకపై 50 ఏళ్లకే పెన్షన్.. హేమంత్ సోరెన్ సంచలన ప్రకటన.. నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సంకీర్ణ ప్రభుత్వం.. 4 Years of Hemant Soren Sarkar: హేమంత్ సోరెన్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం శుక్రవారం (డిసెంబర్ 29) తో నాలుగేళ్ల పదవీకాలం పూర్తి చేసుకుంది. హేమంత్ సర్కార్ పదవీకాలం నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా ఝార్ఖండ్‌ రాజధాని రాంచీలోని చారిత్రాత్మక మోర్హబడి మైదానంలో ప్రభుత్వం.. నాలుగేళ్ల విజయోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. ప్రభుత్వం ముఖ్యమైన విధానాలు, విజయాలను ఈ…

హింసోన్మాదానికి ఉల్ఫా గుడ్ బై..ఒప్పందం చేసుకున్న కేంద్రం

హింసోన్మాదానికి ఉల్ఫా గుడ్ బై..ఒప్పందం చేసుకున్న కేంద్రం

Amit Shah : హింసోన్మాదానికి ఉల్ఫా గుడ్ బై..ఒప్పందం చేసుకున్న కేంద్రం న్యూఢిల్లీ – న‌రేంద్ర మోదీ సార‌థ్యంలోని బీజేపీ సంకీర్ణ స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. దేశంలో గ‌త 40 ఏళ్లుగా అస్సాంలో వేర్పాటు వాదం వినిపిస్తూ ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతూ వ‌స్తోంది ఉల్ఫా ఉగ్ర‌వాద సంస్థ‌. ఈ తీవ్ర‌వాద సంస్థ సాగించిన దాడులు, చేప‌ట్టిన ఆకృత్యాలకు పాల్ప‌డింది. కేంద్రం ఆధీనంలోని క్రైమ్ బ్యూరో వెల్ల‌డించిన ప్ర‌కారం దాదాపు అస్సాంలో 10 వేల మందికి పైగా…