గ్రీస్‌లో ఏ రోజున ప్యారిస్ ఒలింపిక్స్-2024 జ్యోతి ప్రజ్వలన చేశారు

గ్రీస్‌లో ఏ రోజున ప్యారిస్ ఒలింపిక్స్-2024 జ్యోతి ప్రజ్వలన చేశారు

Paris Olympics-2024 torch was lit on which day in Greece గ్రీస్‌లో ఏ రోజున ప్యారిస్ ఒలింపిక్స్-2024 జ్యోతి ప్రజ్వలన చేశారు? గ్రీస్‌లో ఏ రోజున ప్యారిస్ ఒలింపిక్స్-2024 జ్యోతి ప్రజ్వలన చేశారు?తొలి ఒలింపిక్స్‌ను ప్రారంభించిన గ్రీస్‌లోని ప్రాచీన ఒలింపియా పట్టణంలో ఏప్రిల్ 16న ప్యారిస్ ఒలింపిక్స్-2024 జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రీస్ నటి మారియా మోనా జ్యోతిని వెలిగించారు. తొలి టార్చ్‌ను రోయింగ్‌లోఒలింపిక్ స్వర్ణ పతక విజేత అయిన గ్రీస్ ఆటగాడు…

ఓటు హక్కును ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా వినియోగించుకోవాలి: రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ జ్యోతి బీమ్ భరత్

ఓటు హక్కును ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా వినియోగించుకోవాలి: రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ జ్యోతి బీమ్ భరత్

పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఓటు హక్కును ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా వినియోగించుకోవాలని రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ జ్యోతి భీమ్ భరత్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జ్యోతి భీమ్ భరత్ మాట్లాడుతూ ఓటు హక్కును తన అంతరాత్మ ప్రబోధం మేరకు వేయాలని, ఎటువంటి ప్రలోభాలకు గురికావద్దని కోరారు. యువత, మహిళలు ఓటు హక్కు వినియోగానికి ముందుకు రావాలని, నిర్భయంగా వచ్చి ఓటేయాలని కోరారు. ఓటు వేయడం మరిస్తే.. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం మన…

గైడియల్ ఒలంపియాడ్ పరీక్షలో జ్యోతి విద్యార్థుల ప్రతిభ

గైడియల్ ఒలంపియాడ్ పరీక్షలో జ్యోతి విద్యార్థుల ప్రతిభ

జగిత్యాల పట్టణంలోని జ్యోతి హై స్కూల్ మరియు ఐఐటి అకాడమీ చెందిన విద్యార్థులు గత నెల నిర్వహించిన గైడియల్ ఒలింపియాడ్ పరీక్షలో పి.అనిరుద్ 6వ తరగతి గైడియల్ సైన్స్ ఒలింపియాడ్ లో స్టేట్ 9 వ ర్యాంక్, సుబియ ఆఫ్రా 7వ తరగతి గైడియల్ ఇంగ్లీష్ ఒలంపియాడ్ లో డిస్ట్రిక్ట్ 1వ ర్యాంక్, సిహెచ్ కీర్తన 7 వ తరగతి గైడియల్ మాథ్స్ ఒలింపియాడ్ లో డిస్ట్రిక్ట్ 4వ ర్యాంకులు సాధించారు. వీరిని పాఠశాల డైరెక్టర్ బియ్యాల…

వెలసిన జ్యోతి క్షేత్రాన్ని ఖాళీ చేసి వెళ్లాల్సిందిగా నిర్వాహకులను ఆదేశించిన అటవీశాఖ

వెలసిన జ్యోతి క్షేత్రాన్ని ఖాళీ చేసి వెళ్లాల్సిందిగా నిర్వాహకులను ఆదేశించిన అటవీశాఖ

వైయస్సార్ జిల్లా కాశినాయన మండలం నల్లమల అడవి ప్రాంతంలో వెలసిన జ్యోతి క్షేత్రాన్ని ఖాళీ చేసి వెళ్లాల్సిందిగా నిర్వాహకులను ఆదేశించిన అటవీశాఖ అధికారులు జ్యోతి క్షేత్రానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు ఎన్నో ఏళ్లగా భక్తులు వస్తున్న క్షేత్రాన్ని వెళ్లిపోమని చెప్పడం బాధాకరమైన అంటున్న జ్యోతి క్షేత్ర నిర్వాహకులు ఇక కొద్దిసేపట్లో జ్యోతి క్షేత్రాన్ని సందర్శించినున్నఆర్డీవో రెవెన్యూ అధికారులు. జ్యోతి క్షేత్రంలో ఏం జరుగుతుందో అని తెలుసుకునేందుకు వస్తున్న చుట్టుపట్టు గ్రామాల నుంచి వస్తున్న ప్రజలు

ఇంటింటా ‘రామ జ్యోతి’.. ఈ రోజు ఎన్ని దీపాలు వెలిగించాలి

ఇంటింటా ‘రామ జ్యోతి’.. ఈ రోజు ఎన్ని దీపాలు వెలిగించాలి

ఇంటింటా ‘రామ జ్యోతి’.. ఈ రోజు ఎన్ని దీపాలు వెలిగించాలి అయోధ్య రామాలయంలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా పూర్తి అయ్యింది. శ్రీరామోత్సవం కసం మొత్తం నగరాన్ని ఎంతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా బాల రాముడికి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. అలాగే దేశ నలుమూలల నుంచి అనేక మంది ముఖ్య అతిథితులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐదు శతాబ్దాల సుధీర్ఘ నీరీక్షణ సాకారం…