ఉత్తర్ ప్రదేశ్ లో తెలంగాణ కి చెందిన శ్రీకళా రెడ్డి కి ఎంపీ టికెట్ ఇచ్చిన మాయావతి

ఉత్తర్ ప్రదేశ్ లో తెలంగాణ కి చెందిన శ్రీకళా రెడ్డి కి ఎంపీ టికెట్ ఇచ్చిన మాయావతి

తెలంగాణ రాష్ట్రనికి చెందిన శ్రీకళా రెడ్డి కి ఉత్తర్ ప్రదేశ్ లో జోన్ పూర్ నుండి BSP MP అభ్యర్థి గా పోటీ చేయనుంది. వీరు నిప్పో బ్యాటరీ కంపెనీ అధినేత. వీరి తండ్రి గతం లో హుజుర్నగర్ MLA గా పనిచేశారు. తెలంగాణ మహిళా ఉత్తర్ ప్రదేశ్ లో స్థిరపడి BSP నుండి పోటీ చేయడం పట్ల పలువురు తెలంగాణ ప్రజలు రెడ్డి సామజిక వర్గం సంతోషం వ్యక్తం చేస్తు మాయావతి కి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

జనసేన టికెట్ దక్కలేదని ఆలమూరు మండల బీసీ నాయకులు నిరసన

జనసేన టికెట్ దక్కలేదని ఆలమూరు మండల బీసీ నాయకులు నిరసన

కొత్తపేట నియోజకవర్గం జనసేన ఇంచార్జి బండారు శ్రీనివాస్ కి జనసేన టీడీపీ పొత్తులో భాగంగా సీట్ కేటాయించకపోవడంతో జన సైనికులు ఆగ్రహ ఆవేశాలకు లోన అవుతున్నారు.అధికార పార్టీ జన సైనికుల మీద ఎన్ని ఒత్తిడి తెచ్చినా ఎన్ని కేసులు పెట్టినా ఎక్కడ జంకకుండా పవన్ కళ్యాణ్ కు, జనసేన పార్టీని ఎలాగైనా నిలబెట్టి జనసేనాని ఆశయసాధనలో కోసం తపన పడినఎంతో మంది శ్రమ పడి నిర్మిచుకున్న నియోజకవర్గం అని వాపోయారు త్వరితగతిలో జనసేన టీడీపీ అధినేతలు తమ…