మోసపూరిత కాంగ్రెస్ కు ఓటుతో తగిన బుద్ధి చెబుదాం

మోసపూరిత కాంగ్రెస్ కు ఓటుతో తగిన బుద్ధి చెబుదాం

వికారాబాద్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” కోట్ పల్లి మండలం లోని ఎన్నారం గ్రామం లో BRS పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారం లో భాగంగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కానీ గ్యారెంటీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తుందన్నారు, రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల అమలు పక్కన పెట్టి కాలయాపన చేస్తూ దేవుళ్ళ మీద ఒట్లు…