తెలంగాణతో పాటు దేశం మోడీ

తెలంగాణతో పాటు దేశం మోడీ

Along with Telangana, the country is Modi తెలంగాణతో పాటు దేశం మోడీపాలనలో అభివృద్ధిలో వికసిత భారత్రాబోయే ఐదేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి……. బిజెపి* వనపర్తి తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా అభివృద్ధిలో మోడీ పాలనలో వికసిత భారత్ దిశగా కొనసాగుతుందని అలాగే రాష్ట్రంలో కూడా బిజెపి రానున్న ఐదేళ్లలో పార్టీ పుంజుకొని అధికారంలోకి వస్తుంద నీ కిషన్ రెడ్డి బండి సంజయ్ లకు కేంద్ర మంత్రి పదవులు లభించడమే కారణమని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అయ్యంగారి…

దేశ రాజధానిపై పగబట్టిన భానుడు..

దేశ రాజధానిపై పగబట్టిన భానుడు..

Bhanu who is angry with the national capital.. ఢిల్లీలో రికార్డు ఉష్ణోగ్రత, 52.3 డిగ్రీల రికార్డు స్థాయి ఉష్టోగ్రత.. న్యూఢిల్లీలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా 52.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఉత్తర భారతంలో భానుడి భగభగలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. దేశ రాజధాని ఢిల్లీ చరిత్రలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఢిల్లీలోని ముంగేష్‌పూర్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో 52.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఒకవైపు దక్షిణ భారతదేశంలో…

2024: దేశ వ్యాప్తంగా 5వ దశ పోలింగ్.. ఓటింగ్‎లో పాల్గొన్న సినీ, రాజకీయ ప్రముఖులు..

2024: దేశ వ్యాప్తంగా 5వ దశ పోలింగ్.. ఓటింగ్‎లో పాల్గొన్న సినీ, రాజకీయ ప్రముఖులు..

దేశ వ్యాప్తంగా 5వ దశ లోక్ సభ ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని మొత్తం 49 నియోజకవర్గాలకు మే 20న పోలింగ్ నిర్వహిస్తున్నారు ఎన్నికల అధికారులు. ఈ నేపథ్యంలో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు తమ నియోజకవర్గాల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుత బీజేపీ సిట్టింగ్ ఎంపీ స్మృతి ఇరానీ అమేథీ లోక్‌సభ స్థానం నుంచి మరోసారి లోక్ సభ స్థానానికి పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె అమేథీలోని పోలింగ్…

కొద్దిమంది చేతుల్లోనే దేశ సంపద

కొద్దిమంది చేతుల్లోనే దేశ సంపద

మోడీ హయాంలో అగమ్యగోచరంగా పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలు: కాంగ్రెస్ పార్టీ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డికి హస్తం గుర్తు పై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలి: జీ. దామోదర్ రెడ్డి, సీపీఐమేడ్చల్ జిల్లా సహాయ కార్యదర్శి కొద్దిమంది చేతుల్లోనే దేశ సంపద ఉన్నదని, కాంగ్రెస్ పార్టీ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డికి హస్తం గుర్తు పై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) మేడ్చల్…

“దేశ రక్షణ, బావి భవిష్యత్తుకై నరేంద్ర మోడీ  ని బలపరచండి”.

“దేశ రక్షణ, బావి భవిష్యత్తుకై నరేంద్ర మోడీ ని బలపరచండి”.

పి సుగుణాకర్ రావు, బిజెపి సీనియర్ నాయకులు. ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ 19వ డివిజన్ రేకుర్తిలో బిజెపి దళిత మోర్చా రాష్ట్ర నాయకులు దుర్గం మారుతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటింటికీ బిజెపి ప్రచార కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు పోల్సాని సుగుణాకర్ రావు ముఖ్యఅతిథిగా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా డివిజన్ ప్రజలనుద్దేశించి వారు మాట్లాడుతూ గత పది సంవత్సరాల కాలంలో నరేంద్ర…

దేశ ప్రజలు మోడీ నుండి విముక్తి కోరుకుంటున్నారు

దేశ ప్రజలు మోడీ నుండి విముక్తి కోరుకుంటున్నారు

తేదీ 25.04.2024ఈ రోజు ములుగు జిల్లా కేంద్రంలోని లీలా గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ గారి అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ పార్టీ ములుగు నియోజక వర్గ విస్తృత స్థాయి సమావేశం ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ సీతక్క గారుఈ సందర్భంగా మాట్లాడుతూకేంద్రంలో అధికారంలోకి రాలేమని తెలిసిన బీజేపీ, ప్రతిపక్ష నాయకులపై కేసులు పెడుతూ జైల్లో పెడుతోందన్నారు. ప్రస్తుత…

దేశం కోసం మా అమ్మ తాళినే త్యాగం చేసింది :

దేశం కోసం మా అమ్మ తాళినే త్యాగం చేసింది :

ప్రధాని మోడీ వ్యాఖ్యలపై దీటుగా స్పందించిన ప్రియాంక గాంధీApr 24,2024 09:47 న్యూఢిల్లీ : దేశం కోసం మా అమ్మ మంగళ సూత్రాన్నే త్యాగం చేసిందంటూ ప్రధాని మోడీ వ్యాఖ్యలను ప్రియాంక గాంధీ ఘాటుగా స్పందించారు. కర్ణాటక రాజధాని బెంగళూ రులో జరిగిన బహిరంగ సభలో ప్రియాంక మాట్లాడుతూ.. ”గత రెండు రోజులుగా కాంగ్రెస్‌ వాళ్లు మీ మంగళసూత్రం, బంగారం లాక్కోవాలనుకుంటున్నారని బిజెపి నేతలు ప్రచారం చేస్తున్నారు. ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు అయ్యింది,…

దేశ చరిత్రలోనే అతిపెద్ద త్యాగం సోనియా గాంధీ చేశారు.. కాంగ్రెస్ తోనే దేశం ఐక్యంగా ఉంటుంది

దేశ చరిత్రలోనే అతిపెద్ద త్యాగం సోనియా గాంధీ చేశారు.. కాంగ్రెస్ తోనే దేశం ఐక్యంగా ఉంటుంది

DK Shivakumar: కాంగ్రెస్ అధినేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ప్రధాన మంత్రి పదవుల్ని త్యాగం చేశారని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు.. కాంగ్రెస్ పార్టీని ఐక్యంగా ఉంచడం గాంధీ కుటుంబానికి మాత్రమే సాధ్యమని ఆయన మంగళవారం అన్నారు. కాంగ్రెస్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో 2004లో సోనియాగాంధీ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారని చెప్పారు. యూపీఏతో సంబంధం లేకుండా ఎంపీలంతా ఆమెను ప్రధాని చేయాలని కోరారని, అయితే ఆమె మన్మోహన్ సింగ్‌ని ప్రధాని చేసిందని,…

దేశ రాజధాని శివార్లలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది

దేశ రాజధాని శివార్లలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది

దిల్లీ: దేశ రాజధాని శివార్లలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. తమ సమస్యలను పరిష్కరించాలని రైతులు చేపట్టిన ‘దిల్లీ చలో’   నిరసన కార్యక్రమానికి మంగళవారం అర్థరాత్రి తాత్కాలిక విరామం ఇస్తున్నట్లు ప్రకటించారు. బుధవారం మరోసారి రాజధానిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. ఆందోళనల్లో పాల్గొనేందుకు మరింత మంది రైతులు రానున్నారనే సమాచారంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. శంభు సరిహద్దు గ్రామాల మీదుగా పెద్ద వాహనాలు వెళ్లకుండా అధికారులు రోడ్డుపై కందకాలు తవ్వారు. దిల్లీలో 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు….