GST వచ్చాక ధరలు తగ్గాయి: ప్రధాని మోదీ

GST వచ్చాక ధరలు తగ్గాయి: ప్రధాని మోదీ

Prices have come down after GST: PM Modi GST వచ్చాక ధరలు తగ్గాయి: ప్రధాని మోదీ GST అమల్లోకి వచ్చిన తర్వాత గృహావసర వస్తువులు చౌకగా మారాయని ప్రధాని మోదీ అన్నారు. GST వల్ల పేదలు, సామాన్యుల పొదుపులో వృద్ధి కనిపిస్తోందని పేర్కొన్నారు. ప్రజల జీవితాలను మార్చేందుకు ఈ సంస్కరణలను కొనసాగిస్తామని తెలిపారు. తమ దృష్టిలో సంస్కరణలు అంటే 140 కోట్ల మంది భారతీయుల జీవితాలను మెరుగుపరచడానికి ఒక సాధనం అని ఆయన అభివర్ణించారు

ఒక్కసారిగా కుప్ప కూలిన మిర్చి ధరలు

ఒక్కసారిగా కుప్ప కూలిన మిర్చి ధరలు

The prices of chillies fell in a pile ఒక్కసారిగా కుప్ప కూలిన మిర్చి ధరలు….. కోల్డ్‌ స్టోరేజీల్లో కొండల్లా పెరిగిపోతున్న నిల్వలు గుంటూరు, ఆరుగాలం పాటు చమటోడ్చి పండించిన మిర్చీ పంటను అమ్ముకుని నాలుగు కాసులు చూస్తామనుకున్న రైతుకు ధరలు పడిపోవడంతో నిరాశ ఎదురైంది. ఎగుమతులు ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతాయా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో మిర్చి ధరలు పతనమయ్యాయి. గత ఏడాది మేలో క్వింటాల్‌ మిర్చి కనీస ధర రూ.9 వేలు, గరిష్ట ధర…

మహిళలకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు

మహిళలకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు

Shock for women.. Gold prices increased again మహిళలకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలుభారతీయులకు బంగారం అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా మహిళలు ప్రత్యేక సందర్భాలు, శుభకార్యాలు, పండగల్లో పసడి ఆభరణాలు ధరిస్తుంటారు. అయితే, ఇప్పుడు పెద్దగా పండగలు, శుభకార్యాలు లేనప్పటికీ గోల్డ్ రేట్లు పెరుగుతూ షాకిస్తున్నాయి. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.66,160 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.72,170గా ఉంది. ఇక కిలో…

చంద్రబాబు అధికారంలోకి రాకతో పెరిగిన భూముల ధరలు

చంద్రబాబు అధికారంలోకి రాకతో పెరిగిన భూముల ధరలు

Land prices increased after Chandrababu came to power అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి సీఎం కాబోతున్న క్రమంలో అమరావతిలో భూముల ధరలు పెరిగినట్లు తెలుస్తోంది. ఇక్కడి స్థిరాస్తుల ధరలు ఏకంగా 100 శాతం పెరిగినట్లు సమాచారం. మంగళగిరి, అమరావతి, విజయవాడ ప్రాంతాల్లో భూముల ధరలు రెండింతలు పెరిగినట్లు టాక్ వినిపిస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా తగ్గాయి

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా తగ్గాయి

భారీగా తగ్గిన చికెన్ ధరలు తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా తగ్గాయి. గత వారం హైదరాబాద్ నగరంలో కేజీ రూ.250 ఉండగా, ఇప్పుడు రూ.180కి తగ్గింది. కొన్ని జిల్లాల్లో అయితే కేజీ రూ. 160కే విక్రయిస్తున్నారు. వారం నుంచి ధరలు పడిపోతున్నాయి. అటు ఏపీలోని విజయవాడలో కేజీ రూ. 180గా ఉంది. డిమాండ్ కు మించి కోళ్ల ఉత్పత్తిని పెంచడంతో ధరలు తగ్గుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.