కొత్త చట్టాల ప్రకారం రాజోలి పోలీస్ స్టేషన్ లో మొదటి కేసు నమోదు

కొత్త చట్టాల ప్రకారం రాజోలి పోలీస్ స్టేషన్ లో మొదటి కేసు నమోదు

జోగుళాంబ గద్వాల్ జిల్లా పరిధిలోని రాజోలి మండల కేంద్రానికి చెందిన బటికేరి శ్రీనివాసులు అను వ్యక్తి 01 జూలై అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యల వల్ల జీవితం పై విరక్తి చెంది సుంకేసుల డ్యాం లో దూకి చనిపోవడం జరిగింది. అతని కుమారుడు బటికేరి భసవరాజు పిర్యాదు మేరకు 01 జూలై నుంచి భారతదేశ కొత్త చట్టాలు అమలు కావడంతో జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు,IPS అదేశాల మేరకు రాజోలి ఎస్సై జగదీష్ సెక్షన్ 194…

కొత్త చట్టాలు.. ఢిల్లీలో తొలి FIR నమోదు

కొత్త చట్టాలు.. ఢిల్లీలో తొలి FIR నమోదు

కొత్త చట్టాలు.. ఢిల్లీలో తొలి FIR నమోదుదేశంలో మూడు కొత్త క్రిమినల్ చట్టాలు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యా అధినియం అమల్లోకి వచ్చాయి. ఈ చట్టాల కింద తొలి FIR ఢిల్లీలోని కమ్లా మార్కెట్ పోలీస్ స్టేషన్‌లో నమోదైంది. ఓవర్‌బ్రిడ్జి పక్కనే విక్రయాలు జరిపిన వీధి వ్యాపారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రతిపక్షాలు అభ్యంతరం చేసినప్పటికీ కొత్త చట్టాలను కేంద్రం అమల్లోకి తీసుకొచ్చింది.

‘పుష్ప’ విలన్‌ పై సుమోటో కేసు నమోదు

‘పుష్ప’ విలన్‌ పై సుమోటో కేసు నమోదు

‘పుష్ప’ విలన్‌ పై సుమోటో కేసు నమోదుపుష్ప విల‌న్ ఫ‌హాద్ ఫాజిల్‌పై కేసు న‌మోద‌య్యింది. ఫ‌హాద్ నిర్మిస్తున్నపింకేలీ సినిమా షూటింగ్ కేర‌ళ‌లోని ఎర్నాకులం ప్ర‌భుత్వాసుప‌త్రిలోని ఎమ‌ర్జెన్సీ వార్డులో చిత్రీక‌రించడం జ‌రిగింది. అయితే, సాధార‌ణ రోగుల‌ను అందులోకి వెళ్లేందుకు అనుమ‌తించ‌క‌పోవ‌డంతో వారంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ వ్య‌వ‌హారాన్ని సుమోటోగా తీసుకున్న మాన‌వ‌హ‌క్కుల క‌మిష‌న్‌.. ఫ‌హాద్ పై కేర‌ళ‌లో కేసు న‌మోదు చేసింది. పింకేలీ చిత్రంలో ఫ‌హాద్ న‌టిస్తుండ‌డం విశేషం.

వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై కేసు నమోదు

వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై కేసు నమోదు

ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రొద్దుటూరు వన్ టౌన్ సీఐ శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశారు. శివప్రసాద్ రెడ్డి బావమరిది బంగారు మునిరెడ్డిపైనా పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. విధి నిర్వహణలో ఉన్న సీఐను బెదిరించి, విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలపై ఎమ్మెల్యే రాచమల్లుపై ఈ కేసు నమోదు చేశారు. పోలింగ్ అనంతరం పలు జిల్లాల్లో చోటు చేసుకున్న…

పిఠాపురం నియోజక వర్గంలో భారీగా ఓటింగ్ నమోదు

పిఠాపురం నియోజక వర్గంలో భారీగా ఓటింగ్ నమోదు

పిఠాపురం నియోజకవర్గంలో మొత్తం 2,36,486 మంది ఓటర్లు ఉన్నారు అర్థరాత్రి జరిగిన పొలింగ్… రాత్రి 12 గంటల వరకు పిఠాపురం నియోజకవర్గంలో 1,99,638 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించు కున్నారు. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ఓటర్లుతో కలిపి సుమారు 2.10 లక్షల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించు కున్నారు.. అంటే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ తో కలిపి 84.45% ఓటింగ్ శాతం నమోదు అయింది. ఐతే ఇంత మొత్తంలో పొలింగ్ నమోదు అవ్వటం…

ఓటరు ఫిర్యాదుతో ఎమ్మెల్యేపై ఎఫ్ఐఆర్ నమోదు

ఓటరు ఫిర్యాదుతో ఎమ్మెల్యేపై ఎఫ్ఐఆర్ నమోదు

తెనాలిలో ఓటరును చెంపదెబ్బ కొట్టిన ఘటనలో ఓటరు గొట్టిముక్కల సుధాకర్ ఫిర్యాదుతో ఎమ్మెల్యే శివకుమార్‌తో పాటు మరో ఏడుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు.

మోకిల పోలీస్ స్టేషన్ లో అద్దంకి దయాకర్ పై కేసు నమోదు

మోకిల పోలీస్ స్టేషన్ లో అద్దంకి దయాకర్ పై కేసు నమోదు

కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ పై శంకర్‌పల్లి మండల మోకిల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఆదిలాబాద్ సభలో శ్రీరాముడు, హిందువులపై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై మండల పార్టీ ఉపాధ్యక్షుడు వెంకటేష్ మరియు, స్థానిక బిజెపి నేతలు ఎస్సై కోటేశ్వరరావుకు ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈనెల 5న నిర్వహించిన కాంగ్రెస్ జన జాతర బహిరంగ సభలో అద్దంకి దయాకర్ హిందూ దేవతలు రాముడు, సీతపై…

ఈవీఎంకు హారతి ఇచ్చిన మహిళా కమిషన్ చైర్‌పర్సన్.. కేసు నమోదు

ఈవీఎంకు హారతి ఇచ్చిన మహిళా కమిషన్ చైర్‌పర్సన్.. కేసు నమోదు

మహారాష్ట్ర – ఖడక్‌వాసలాలో పోలింగ్ కేంద్రానికి వెళ్లిన మహిళా కమిషన్ చైర్‌పర్సన్, ఎన్‌సిపి నాయకురాలు రూపాలి చకంకర్ ఓటు వేసే ముందు ఈవీఎంకు హారతి ఇచ్చింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనతో ఎన్నికల అధికారి ఫిర్యాదుతో రూపాలీ చకంకర్‌పై సింహగడ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

కేరళ ముఖ్యమంత్రి కూతురిపై ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు

కేరళ ముఖ్యమంత్రి కూతురిపై ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు

Kerala CM : కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్(Pinarayi Vijayan) కుమార్తె వీణా విజయన్ ఐటీ కంపెనీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి. మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వీణా విజయన్ కంపెనీకి మినరల్ కంపెనీ అక్రమ చెల్లింపులు చేసిందంటూ సీరియస్ ఫ్రాడ్స్ బ్రాంచ్ ఫిర్యాదు మేరకు ఈడీ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ED మూలాల ప్రకారం, కొచ్చికి చెందిన ప్రైవేట్ కంపెనీ ‘కొచ్చిన్ మినరల్స్…

పశుసంవర్ధక శాఖలో మరో స్కామ్..కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్న ఏసీబీ

పశుసంవర్ధక శాఖలో మరో స్కామ్..కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్న ఏసీబీ

ఆవుల కొనుగోలులో 3 కోట్ల నిధులు తమ బినామీ ఖాతాలోకి మళ్లించిన కాంట్రాక్టర్లు, పశుసంవర్ధక శాఖ అధికారులు.. ప్రభుత్వ నిధుల నుండి 8.5 కోట్లు గత ప్రభుత్వం విడుదల చేసింది.. ఆవులు అమ్మిన వ్యాపారులకు మాత్రం 4 కోట్ల రూపాయలు మాత్రమే అకౌంట్లో జమయ్యాయి.. మిగిలిన 4.5 కోట్లు బినామీ అకౌంట్స్ కి మళ్ళించిన ముఠా సభ్యులు.. రైతులు నిలదీయడంతో కోటిన్నర తిరిగి ఇచ్చిన ముఠా సభ్యులు.. తమకు ఇంకా మూడు కోట్ల రూపాయలు పశుసంవర్ధక శాఖ…

18 సంవత్సరాలు నిండిన వారందరిని ఓటరుగా నమోదు చేస్తున్నాం.

18 సంవత్సరాలు నిండిన వారందరిని ఓటరుగా నమోదు చేస్తున్నాం.

రాజమహేంద్రవరం, తేది.28.2.2024 గత ఎన్నికల్లో తక్కువ పోలింగ్ శాతం నమోదు అయిన పి ఏస్ పరిధిలో పర్యటించి దిశా నిర్దేశం చేస్తున్నాం ఓటర్ల లో చైతన్యం కోసం రాజకీయ పార్టీల నుంచి సహకారం అవసరం *జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టరు కే. మాధవీలత 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులందరిని ఓటరుగా నమోదు చేస్తున్నామని, పోలింగ్ తక్కువ నమోదు అయినా పి ఎస్ ల వారీగా సమీక్ష నిర్వహించి అవగాహన పెంపొందుస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీ…

ఇసుక ట్రాక్టర్ సీజ్ ఇద్దరిపై కేసు నమోదు

ఇసుక ట్రాక్టర్ సీజ్ ఇద్దరిపై కేసు నమోదు

మల్దకల్ : ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ ను పట్టుకొని డ్రైవర్, యజమానిపై కేసు నమోదు చేశారు. ఎస్ఐ సురేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మల్దకల్ గ్రామానికి చెందిన బాలు అనే ట్రాక్టర్ యజమాని తన డ్రైవర్ శంకర్ ద్వారా అక్రమంగా తీసుకుని తరలిస్తున్న విషయాన్ని తెలుసుకున్న ఎస్ఐ సురేష్ ట్రాక్టర్ పట్టుకొని సీజ్ చేసి డ్రైవరు దాని యజమాని పై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు.

సేల్స్ మ్యాన్..సూపర్వైజర్ పై కేసు నమోదు

సేల్స్ మ్యాన్..సూపర్వైజర్ పై కేసు నమోదు

నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరుప్రభుత్వ మద్యం దుకాణంలో పనిచేస్తున్న సూపర్వైజర్ అనిల్, సేల్స్ మాన్ అశోక్వద్ద నిలువ ఉంచిన 236 మద్యం బాటిల్లను, రెండుద్విచక్ర వాహనాలను సీజ్ చేసిన SEB అధికారులు. ప్రభుత్వ మద్యం దుకాణంలో పనిచేసే సిబ్బంది పై గత కొద్దిరోజులుగా సెబ్ అధికారులు నిఘ ఉంచినఅధికారులు. వచ్చిన సమాచారం మేరకు మద్యంతో పట్టుబడ్డ సూపర్వైజర్, స్కేల్స్ మాన్ పై కేసులు నమోదు. కేసు నమోదు చేశాక రిమాండ్ కి పంపించడం జరిగిందనిఅధికారులు తెలిపారు.

రెండు రోజులు ప్రత్యేక ఓటరు నమోదు

రెండు రోజులు ప్రత్యేక ఓటరు నమోదు

రెండు రోజులు ప్రత్యేక ఓటరు నమోదు పెద్దపల్లి జిల్లా: జనవరి 1918ఏళ్లు నిండిన, యువతి, యువకులు, ఇప్పటి వరకు ఓటు నమోదు చేసుకోని వారి కోసం ఈనెల 20, 21 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించనున్నట్లు ముత్తారం మండల తహశీల్దార్ రాజేశ్వరి శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ శని, ఆదివారాల్లో మండలంలోని 25 పోలింగ్ కేంద్రాలలో 01-01-2024నాటికి 18 ఏళ్లు నిండిన వారు ఫారం6, సవరణలకు ఫారం8, తొలగింపుకు ఫారం7 ద్వారా…

రాహుల్‌ న్యాయ్‌ యాత్రపై అస్సాంలో కేసు నమోదు

రాహుల్‌ న్యాయ్‌ యాత్రపై అస్సాంలో కేసు నమోదు

రాహుల్‌ న్యాయ్‌ యాత్రపై అస్సాంలో కేసు నమోదు రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర అస్సాంలో ముందుగా నిర్దేశించిన రూట్‌లో కాకుండా వేరే రూట్‌లో వెళ్లడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడిందని.. డ్యూటీలో ఉన్న పోలీసులపై దాడి జరిగిందని యాత్ర నిర్వాహకుడు కేబీ బైజుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అస్సాం పోలీసులు