హస్తం పేదల నేస్తం: ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి
హస్తం పేదల నేస్తం అని, హస్తం గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని చేవెళ్ల నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి అన్నారు. శంకర్పల్లి మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో రంజిత్ రెడ్డి మాట్లాడుతూ వంద రోజులలో ప్రభుత్వం అందిస్తున్న ప్రజా పాలన సంక్షేమ పథకాలే కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాయన్నారు. ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలన్నారు. పార్టీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి తెలియపరచాలన్నారు. చేవెళ్ల నియోజకవర్గ అసెంబ్లీ ఇంచార్జ్ భీమ్…