odisha ప్రపంచ ప్రఖ్యాత పూరీ జగన్నాథుడి రథయాత్రకు

odisha ప్రపంచ ప్రఖ్యాత పూరీ జగన్నాథుడి రథయాత్రకు

odisha ప్రపంచ ప్రఖ్యాత పూరీ జగన్నాథుడి రథయాత్రకు ప్రపంచ ప్రఖ్యాత పూరీ జగన్నాథుడి రథయాత్రకు ఒడిశా ప్రభుత్వం చకచకా ఏర్పాట్లు పూర్తి చేస్తోంది.odisha ఇప్పటికే మూడు రథాల నిర్మాణం చివరి దశకు చేరుకుంది. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ యాత్ర ఈనెల 7న ప్రారంభమై 16 వరకు సాగనుంది. ఈ ఏడాది యాత్ర లాగే క్రతువు రెండు రోజుల పాటు జరగనున్న నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం జులై 7, 8 తేదీల్లో సెలవులు ప్రకటించింది. https://play.google.com/store/apps/details?id=com.tejanews.app…

బరంపురం:విశ్వప్రసిద్ధ పూరీ జగన్నాథుని రథయాత్ర

బరంపురం:విశ్వప్రసిద్ధ పూరీ జగన్నాథుని రథయాత్ర

జులై 7న పురుషోత్తముని నేత్రోత్సవం (నవయవ్వన దర్శనం రెండు వేడుకలు ఒకే రోజు 1971లో ఇదే పరిస్థితి నెలకొంది.