పెన్షన్ పండుగను విజయవంతం చేయండి – ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

పెన్షన్ పండుగను విజయవంతం చేయండి – ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

పెన్షన్ పండుగను విజయవంతం చేయండి – ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కోవూరు నియోజకవర్గ ఎంపీడీఓలతో సమీక్ష సమావేశం జులై 1న పెన్షన్ల పంపిణీ సమర్ధవంతంగా నిర్వహించాలని కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కోవూరు నియోజకవర్గ ఎంపిడిఒలను ఆదేశించారు, నెల్లూరులోని వి.పి.ఆర్. నివాసంలో నియోజకవర్గ పరిధిలోని కోవూరు, బుచ్చిరెడ్డి పాలెం, విడవలూరు, కొడవలూరు, మరియు ఇందుకూరుపేట, ఎంపిడిఒలతో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు, సచివాలయ సిబ్బందిని సమన్వయం చేసుకొని స్థానిక నాయకుల సహకారంతో పెన్షన్ల పంపిణీ…

65 లక్షల మందికి రూ.7,000 పెన్షన్

65 లక్షల మందికి రూ.7,000 పెన్షన్

Rs.7,000 pension for 65 lakh people 65 లక్షల మందికి రూ.7,000 పెన్షన్ జూలై 1వ తేదీ నుంచి పింఛన్ల పెంపుపై మంత్రివర్గంలో చర్చించారు. దీని కింద ఇచ్చే మొత్తం రూ.3వేల నుంచి రూ.4లకు పెంచే నిర్ణయానికి ఆమోదం తెలిపారు. జులై 1 నుంచి పెంచిన పింఛన్లను ఇంటి వద్దే అందజేయాలని నిర్ణయించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గత మూడునెలలకు కలిపి వచ్చే నెలలో ఒక్కొక్కరికి రూ.7వేల పింఛను అందనుంది. రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల…

వృద్ధుల ప్రాణాలు తీస్తున్న పెన్షన్ పంపిణీ

వృద్ధుల ప్రాణాలు తీస్తున్న పెన్షన్ పంపిణీ

వృద్ధుల ప్రాణాలు తీస్తున్న పెన్షన్ పంపిణీఏపీలో పెన్షన్ డబ్బులు కోసం వృద్ధులు ప్రాణం పోగొట్టుకుంటున్నారు. ఈ నెల పింఛన్ డబ్బులు బ్యాంకుల్లో జమ కావడంతో వృద్ధులు బ్యాంకుల వద్ద పడి గాపులు కాస్తున్నారు. బ్యాంకుల వద్ద సరైన సౌకర్యాలు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. గత నెలలో 31 మంది వృద్ధులు మృతులు చెందిన విషయం తెలిసిందే. ఈ నెలలోనూ వృద్ధులకు కష్టాల తప్పవని తెలిసినా ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోలేదు. నిండు వేసవిలో ముసలివాళ్లను బలితీసుకుంటున్నారు.

ఏపీలో మే 1న బ్యాంకు ఖాతాల్లోకి పెన్షన్‌

ఏపీలో మే 1న బ్యాంకు ఖాతాల్లోకి పెన్షన్‌

అమరావతి:ఏప్రిల్ 29ఏపీలో మే 1న బ్యాంకు ఖాతాల్లోకి పెన్షన్ల పంపిణీలో ఏపీ ప్రభుత్వం కీలక మార్గ దర్శకాలు జారీ చేసింది. పెన్షన్ల కోసం సచివాలయా లకు రానవసరం లేదని, మే 1న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో పెన్షన్ నగదు జమ చేయాలని సర్కార్ నిర్ణయిం చింది. బ్యాంక్ ఎకౌంట్ లేనివారికి, దివ్యాంగులు, ఆరోగ్య సమ స్యలు ఉన్నవారికి ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ చేయనున్నారు. మే ఒకటి నుండి 5వ తేదీ లోపు ఇంటి వద్ద పెన్షన్…

ఇకపై 50 ఏళ్లకే పెన్షన్.. హేమంత్ సోరెన్ సంచలన ప్రకటన.. నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సంకీర్ణ ప్రభుత్వం

ఇకపై 50 ఏళ్లకే పెన్షన్.. హేమంత్ సోరెన్ సంచలన ప్రకటన.. నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సంకీర్ణ ప్రభుత్వం

ఇకపై 50 ఏళ్లకే పెన్షన్.. హేమంత్ సోరెన్ సంచలన ప్రకటన.. నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సంకీర్ణ ప్రభుత్వం.. 4 Years of Hemant Soren Sarkar: హేమంత్ సోరెన్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం శుక్రవారం (డిసెంబర్ 29) తో నాలుగేళ్ల పదవీకాలం పూర్తి చేసుకుంది. హేమంత్ సర్కార్ పదవీకాలం నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా ఝార్ఖండ్‌ రాజధాని రాంచీలోని చారిత్రాత్మక మోర్హబడి మైదానంలో ప్రభుత్వం.. నాలుగేళ్ల విజయోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. ప్రభుత్వం ముఖ్యమైన విధానాలు, విజయాలను ఈ…