అరుణమ్మ కు మద్దతుగా జన ప్రభంజనం

అరుణమ్మ కు మద్దతుగా జన ప్రభంజనం

కేశంపేట్ మండలం లో అరుణమ్మ భారీ ర్యాలీలో పాల్గొన్న*బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు*పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి* మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా బిజెపి అభ్యర్థి శ్రీమతి అరుణమ్మ కేశంపేట్ మండలం లోని పాపిరెడ్డి గూడ, ఇప్పలపల్లి,కేశంపేట్, కొత్తపేట్ గ్రామాల్లో ఉదృతంగా ప్రచారం నిర్వహించడం జరిగింది.ప్రజలు వేలాదిగా తరలి వచ్చి అరుణమ్మ స్వాగతం పలకడం జరిగింది.ఈయొక్క ప్రచార కార్యక్రమం లో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొనడం జరిగిందివారితో పాటు శ్రీవర్ధన్ రెడ్డి,…

SSC ఫలితాలల్లో సిద్ధార్థ విద్యాసంస్థల ప్రభంజనం

SSC ఫలితాలల్లో సిద్ధార్థ విద్యాసంస్థల ప్రభంజనం

SSC-2024 ఫలితాలలో సిద్ధార్థ విద్యా సంస్థలు ప్రభంజనం సృష్టించాయి. 25 మంది విద్యార్ధులు 10 GPA సాధించారు. జ్యోతి హై స్కూల్ ఐఐటీ అకాడమీ నుండి 13 విద్యార్థులు 10 GPA ,మానస ఎక్సలెన్స్ నుండి 11 విద్యార్థులు 10GPA , మరియు సూర్య గ్లోబల్ స్కూల్ నుండి 1 విద్యార్థి 10 GPA సాధించారు. అంతే కాకుండా 44 మంది విద్యార్ధులు 9.8 GPA సాధించారు .జ్యోతి హై స్కూల్ ఐఐటీ అకాడమీ నుండి 14…

ఐఐటి మెడికల్ అకాడమీలో శ్లోకా ప్రభంజనం

ఐఐటి మెడికల్ అకాడమీలో శ్లోకా ప్రభంజనం

ఐఐటి మెడికల్ అకాడమీలో శ్లోకా ప్రభంజనం జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో శ్లోక అకాడమీ ఐఐటి మెడికల్ లో జాతీయస్థాయిలో ర్యాంకులు సాధించిందని శ్లోక అకాడమీ కరస్పాండెంట్ మారం వెంకటరెడ్డి తెలిపారు. మంగళవారం జాతీయస్థాయి ఐఐటి, మెడికల్ లో ర్యాంకులు సాధించిన పి. శంకర్ (96.47) బి. శివాని (95.83) ఏ యక్షేంద్ర కుమార్ (94.40) లు పర్సంటేజ్ సాధించిన సందర్భంగా విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐఐటీ మెడికల్ అకాడమీలో 36 మంది విద్యార్థులు…