సమస్యలతో పునః ప్రారంభమైన ప్రభుత్వ పాఠశాలలు, ప్రశ్నార్థకంగా మారిన విద్యార్థుల భవిష్యత్తు……. సిపిఐ

సమస్యలతో పునః ప్రారంభమైన ప్రభుత్వ పాఠశాలలు, ప్రశ్నార్థకంగా మారిన విద్యార్థుల భవిష్యత్తు……. సిపిఐ

Government schools reopened with problems, future of students in question……. CPI సమస్యలతో పునః ప్రారంభమైన ప్రభుత్వ పాఠశాలలు, ప్రశ్నార్థకంగా మారిన విద్యార్థుల భవిష్యత్తు……. సిపిఐఅనుమతులు లేని, అధిక ఫీజులు వసూలు చేస్తున్నపాఠశాలలను సీజ్ చేయాలని డిమాండ్*విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని జిల్లా విద్యాశాఖ డైరెక్టర్ అసిస్టెంట్ విజయలక్ష్మి కి వినతి ఒకే జత యూనిఫామ్ మాత్రమే పంపిణీకి సిద్ధంగా ఉంది. మరి రెండో జత ఏది అని70 శాతం మంది విద్యార్థులకు మాత్రమే కొత్త…

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు

Stock market indices started with gains లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.32 గంటల సమయంలో సెన్సెక్స్ 300 పాయింట్లు పెరిగి 75,375 వద్ద.. నిఫ్టీ 102 పాయింట్లు పుంజుకొని 22,923 దగ్గర ట్రేడవుతున్నాయి. విప్రో, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టాటా స్టీల్, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, టైటన్, సన్‌ఫార్మా షేర్లు లాభాల్లో.. ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఐటీసీ, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు నష్టాల్లో…

అచ్చంపేట ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో ప్రారంభమైన మెగా సర్జికల్ క్యాంపు

అచ్చంపేట ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో ప్రారంభమైన మెగా సర్జికల్ క్యాంపు

A mega surgical camp was started in Atchampet Government Area Hospital అచ్చంపేట ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో ప్రారంభమైన మెగా సర్జికల్ క్యాంపు … నల్లమల ముద్దుబిడ్డ డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహించే మెగా సర్జికల్ క్యాంపును…ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణ ఈ కార్యక్రమంలో డి సి హెచ్ రమేష్ చంద్ర హాస్పెటల్ సూపర్డెంట్ డాప్రభు ,డా.మహేష్. హాస్పిటల్స్ సిబ్బంది థియేటర్ అసిస్టెంట్ స్టాఫ్ నర్స్ పాల్గొన్నారు…

ఘనంగా ప్రారంభమైన బీచుపల్లి రాయిని బ్రహ్మోత్సవాలు

ఘనంగా ప్రారంభమైన బీచుపల్లి రాయిని బ్రహ్మోత్సవాలు

Beechupalli Rayini Brahmotsavam started grandly కురవాలి మండలం బీచ్పల్లి శ్రీ ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం పంచామృత అభిషేకం, వాస్తు పూజ, వాస్తు హోమం, అగ్ని ప్రతిష్ట, ధ్వజారోహణం, బలిహరణం, సాయంత్రం తెప్పోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు

టేకుమట్లలో ఘనంగా ప్రారంభమైన సౌడమ్మ తల్లి దృష్టి పూజ కార్యక్రమం

టేకుమట్లలో ఘనంగా ప్రారంభమైన సౌడమ్మ తల్లి దృష్టి పూజ కార్యక్రమం

టేకుమట్లలో ఘనంగా ప్రారంభమైన సౌడమ్మ తల్లి దృష్టి పూజ కార్యక్రమంకార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వట్టే జానయ్య యాదవ్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి : ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతున్న యాదవుల కులదైవం టేకుమట్ల చౌడమ్మతల్లి జాతర సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామంలో ఈ నెల 19 న ప్రారంభం కానుంది. కాగా ముందుగా దృష్టి పూజా కార్యక్రమాన్ని యాదవ కుల పెద్దలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకులు…

21 రాష్ట్రాల్లో ప్రారంభమైన పోలింగ్

21 రాష్ట్రాల్లో ప్రారంభమైన పోలింగ్

న్యూ ఢిల్లీ :- ఇవాళ తొలి విడత లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. తొలిదశ కింద 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. ఈ విడతలో మొత్తం 1600 మంది అభ్యర్థులు పోటీలో నిలవగా 16కోట్ల 63 లక్షల మంది ఓటర్లు వారి భవిత వ్యాన్ని నిర్దేశించనున్నారు. ఓటింగ్‌ కోసం లక్షా 87వేల పోలింగ్ కేంద్రాల్ని ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. తొలి దశలో 8.4 కోట్ల మంది పురుషులు,…

ప్రారంభమైన మేడారం హుండీల లెక్కింపు

ప్రారంభమైన మేడారం హుండీల లెక్కింపు

హుండిలలో నకిలీ నోట్లు. అంబేద్కర్ ఫోటోతో ఉన్న 100 రూపాయల నకిలీ నోట్లను హుండిలలో వేసిన పలువురు భక్తులు. అంబేద్కర్ ఫోటోను కరెన్సీ పై ముద్రించాలని డిమాండ్. ఇప్పటి వరకు తెరిచిన హుండీలలో కనిపించిన ఆరు నకిలీ నోట్లు.

ప్రాజెక్టులపై ప్రారంభమైన వాడీ వేడి చర్చ

ప్రాజెక్టులపై ప్రారంభమైన వాడీ వేడి చర్చ

అసెంబ్లీలో ప్రాజెక్టులపై ప్రారంభమైన వాడీ వేడి చర్చ హైదరాబాద్:ఫిబ్రవరి 22తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభ మయ్యాయి. తెలంగాణ అసెంబ్లీ సమావేవాల్లో ఇవాళ ప్రాజెక్టులపై నోట్ ప్రవేశపెడుతోంది. రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ పై మాట్లాడుతున్నారు.కేఆర్ఎంబీకి కృష్ణా ప్రాజెక్టులను అప్పగించడాన్ని వ్యతిరే కిస్తూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. ఇరిగేషన్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు.

మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి….కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రారంభమైన ప్రచారం

మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి….కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రారంభమైన ప్రచారం

యర్రగొండపాలెం అక్షర టైమ్స్:యర్రగొండపాలెం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ శాసనసభ్యులు డాక్టర్ పాలపర్తి డేవిడ్ రాజు ఆధ్వర్యంలో మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి కార్యక్రమం చేపట్టారు. ముందుగా పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి డప్పు కళాకారులతో రోడ్ షో నిర్వహించారు. పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్, వైయస్ రాజశేఖర్ రెడ్డి, జ్యోతిరావు పూలే, విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అంటూ యర్రగొండపాలెం నియోజకవర్గంలో…