ఢిల్లీలో మ్యూజియంలకు బాంబు బెదిరింపులు

ఢిల్లీలో మ్యూజియంలకు బాంబు బెదిరింపులు

Bomb threats to museums in Delhi దేశంలో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. తాజాగా ఢిల్లీ ప్రాంతంలోని రైల్వే మ్యూజియం సహా మొత్తం 10 నుంచి 15 మ్యూజియంలకు కొందరు వ్యక్తులు మంగళవారం బాంబు బెదిరింపు మెయిల్స్‌ పంపారు. దీంతో వెంటనే అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగి ఆయా మ్యూజియంల వద్ద తనిఖీలు చేపట్టారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువూ, పేలుడు పదార్థాలు కనిపించలేదు. దీంతో ఇది బూటకపు మెయిల్‌ అని…

తెలంగాణ డీజీపీ పేరుతో వ్యాపారవేత్త కూతురికి బెదిరింపులు.

తెలంగాణ డీజీపీ పేరుతో వ్యాపారవేత్త కూతురికి బెదిరింపులు.

Threats to businessman’s daughter in the name of Telangana DGP. వ్యాపారవేత్త కూతురికి వాట్సాప్ కాల్ చేసిన అగంతకులు.. అగంతకుల వాట్సాప్ డీపీకి తెలంగాణ డీజీపీ రవిగుప్తా ఫోటో.. డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేస్తామని యువతిని బెదిరించిన అగంతకులు.. కేసు నుంచి తప్పించుకునేందుకు రూ. 50 వేలు ఇవ్వాలని డిమాండ్.. +92 కోడ్ తో వచ్చిన కాల్.. పోలీసులకు వ్యాపారవేత్త ఫిర్యాదు.. ఇది పాకిస్థాన్ కోడ్ అంటున్న సైబర్ క్రైమ్ పోలీసులు..

ఢిల్లీ ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు

ఢిల్లీ ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు

న్యూఢిల్లీలోని బురారీ ఆసుపత్రి, సంజయ్ గాంధీ ఆసుపత్రికి ఆదివారం బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆసుపత్రి సిబ్బంది వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు ఈ ఆసుపత్రులకు చేరుకున్నాయి. ఈ మిషన్‌పై ఆసుపత్రి సిబ్బంది మరియు రోగులను పంపారు మరియు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించారు. మెయిల్ ద్వారా తమకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు ఆస్పత్రి అధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఇటీవల జైపూర్, గోవా, నాగ్‌పూర్‌లోని విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. గత కొద్ది…