మీ తో నడుస్తా.. అందరికీ అండగా నిలుస్తా..

మీ తో నడుస్తా.. అందరికీ అండగా నిలుస్తా..

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురాం రెడ్డితెల్లవారుజామునుంచే పటేల్ స్టేడియం లో వాకర్లతో కలిసి ప్రచారం షురూ.. ఖమ్మం: అపుడే తెలతెలవారుతుండగా..మెడలో కాంగ్రెస్ కండువా వేసుకుని..అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ.. వాకర్లతో అడుగులేస్తూ..క్రికెట్ క్రీడాకారులతో కలిసి కాసేపు బ్యాటింగ్ చేసి..ఉత్సాహం నింపారు. ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోయారు రఘు రాం రెడ్డి.సీపీఐ, సీపీఎం బలపర్చిన కాంగ్రెస్ ఖమ్మం లోక్ సభ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి ఉదయం 6 గంటల నుంచే ప్రచార పర్వం మొదలెట్టారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు…

మీ గ్రామం వస్తున్నాయి…నరేంద్ర మోదీ రధచక్రాలు

మీ గ్రామం వస్తున్నాయి…నరేంద్ర మోదీ రధచక్రాలు

వస్తున్నాయి.. వస్తున్నాయి.. మీ గ్రామం వస్తున్నాయి… నరేంద్ర మోదీ రధచక్రాలు ప్రజాపోరు -2 తో మీ ఇంటికి వస్తున్న… ఇంటింటికి బిజెపి శ్రీకాకుళం జిల్లాలో అన్ని గ్రామాలకు ప్రజాపోరు -2 పేరుతో ఈ రోజు నుండి 28 వరకు ఇంటింటికి వస్తున్న బిజెపి పార్టీ ప్రతి కేంద్ర ప్రభుత్వం పథకాలు లబ్దిదారులకు చేరువలో మీ ఇంటికి వస్తున్న బిజెపి పార్టీ మీ గ్రామలు ఎదుకుంటున్న సమస్యలపై మీతో కలిసి పోరాటం చెయ్యటానికి వస్తున్న బిజెపి పార్టీ రాజకీయ…

రైల్లో ఛార్జింగ్ పెట్టి మర్చి పోయి స్టేషన్ దిగారా… మీ ఫోన్ దొంగలించబడింద…పోయిన మీ ఫోన్‌ను కనిపెట్టాలా..? అయితే వెంటనే ఇలా చెయ్యండి..అంటున్నారు పోలీసులు

రైల్లో ఛార్జింగ్ పెట్టి మర్చి పోయి స్టేషన్ దిగారా… మీ ఫోన్ దొంగలించబడింద…పోయిన మీ ఫోన్‌ను కనిపెట్టాలా..? అయితే వెంటనే ఇలా చెయ్యండి..అంటున్నారు పోలీసులు

రైల్వే స్టేషన్లు లేదా రైళ్లలో పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన 150 మొబైల్ ఫోన్‌లను తెలంగాణ ప్రభుత్వ రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకుని, ఫిబ్రవరి 15, గురువారం నాడు వాటిని అసలు యజమానులకు అప్పగించారు. తెలంగాణలో సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిఫై రిజిస్టర్ (సీఈఐఆర్) పోర్టల్ ప్రారంభించామని, అదనపు డీజీపీ (రైల్వేస్) మహేష్ మురళీధర్ భగవత్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ రైల్వే పోలీసులు ఇప్పటి వరకు మొత్తం 435 దొంగిలించబడిన/పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌లను రికవరీ చేసినట్లు చెప్పారు. గతంలో సీఈఐఆర్…

త్వరలో కొత్త రేషన్‌ కార్డులు.. మీ సేవలో దరఖాస్తుకు చాన్స్

త్వరలో కొత్త రేషన్‌ కార్డులు.. మీ సేవలో దరఖాస్తుకు చాన్స్

త్వరలో కొత్త రేషన్‌ కార్డులు.. మీ సేవలో దరఖాస్తుకు చాన్స్ హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : కొత్త రేషన్‌కార్డుల జారీపై రాష్ట్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి నెల చివరి వారంలో కొత్త రేషన్‌కార్డుల జారీకి దరఖాస్తులను స్వీకరించాలని పౌరసరఫరాలశాఖను ఆదేశించింది. ప్రజాపాలనలో భాగంగా ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల కోసం దరఖాస్తులు స్వీకరించిన రాష్ట్ర ప్రభుత్వం… తాజాగా కొత్త రేషన్‌కార్డులకూ దరఖాస్తులను స్వీకరించాలని నిర్ణయించింది. అర్హులందరూ కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తుచేసుకోవాల్సిందేనని స్పష్టం చేస్తోంది. కొత్త…

ఇంటింటికి తెలుగుదేశం మీ మాట – నా బాట

ఇంటింటికి తెలుగుదేశం మీ మాట – నా బాట

జాతీయ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఆదేశాల మేరకు ఇంటింటికి తెలుగుదేశం మీ మాట – నా బాట కార్యక్రమం బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ వేగేశన నరేంద్ర వర్మ గారి ఆధ్వర్యంలో కర్లపాలెం మండలం అక్కిరాజు దిబ్బ , తిమ్మరెడ్డి పాలెం, గ్రామాలలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులతో కలిసి వెళ్లి ఉమ్మడి మినీ మేనిఫెస్టోను మహిళామణులకు వివరించారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు,జనసేన పార్టీ నాయకులు,సైనికులు,కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

మీ మాటే – నా బాట,భవిష్యత్ కు గ్యారంటీ కార్యక్రమం

మీ మాటే – నా బాట,భవిష్యత్ కు గ్యారంటీ కార్యక్రమం

తెలుగుదేశం పార్టీని గెలిపిద్దాం.. ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారుద్దాం. వేగేశన నరేంద్ర వర్మబాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బాపట్ల నియోజకవర్గములోని ప్రతి ఇంటికి తెలుగుదేశం పార్టీని చేరువ చేయడమే లక్ష్యంగా బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ వేగేశన నరేంద్ర వర్మ గారు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటింటికి తెలుగుదేశం మీ మాటే – నా బాట,భవిష్యత్ కు గ్యారంటీ కార్యక్రమం లో భాగంగా నేడు బాపట్ల మండలం నందిరాజు తోట గ్రామం మరియు…