కేరళ ముఖ్యమంత్రి కూతురిపై ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు
Kerala CM : కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్(Pinarayi Vijayan) కుమార్తె వీణా విజయన్ ఐటీ కంపెనీలపై ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి. మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వీణా విజయన్ కంపెనీకి మినరల్ కంపెనీ అక్రమ చెల్లింపులు చేసిందంటూ సీరియస్ ఫ్రాడ్స్ బ్రాంచ్ ఫిర్యాదు మేరకు ఈడీ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ED మూలాల ప్రకారం, కొచ్చికి చెందిన ప్రైవేట్ కంపెనీ ‘కొచ్చిన్ మినరల్స్…