రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి
జమాఅతె ఇస్లామీ హింద్ జిల్లా అధ్యక్షులు జైనుల్ పాషా ….. ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత రాజ్యాంగం మనకు కల్పించిన ఓటు హక్కును రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో సద్వినియోగం చేసుకోవ్వాలని జమాఅతె ఇస్లామీ హింద్ జిల్లా అధ్యక్షులు జైనుల్ పాషా ఒక ప్రకటనలో తెలియచేశారు ప్రజాస్వామ్యంలో అతి ముఖ్యమైన భాధ్యత ప్రతి ఒక్క ఓటరు భాధ్యత తో తమ ఓటు హక్కును వినియోగించుకుని , భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలవాలని ఈ సారి జరిగే ఎన్నికల్లో…