Mrigasira Karte..Huge fish sales in Telugu states

Mrigasira Karte..Huge fish sales in Telugu states

Mrigasira Karte..Huge fish sales in Telugu states తెలుగు రాష్ట్రాల్లో మృగశిర కార్తె..భారీగా చేపల విక్రయాలు మృగశిర కార్తె రోజున చేపలు తింటే ఆరోగ్యం సిద్దిస్తుందని కొందరు నమ్ముతారు. డిమాండ్‌ నేపథ్యంలో వ్యాపారులు పెద్దఎత్తున చేపలను దిగుమతి చేస్తారు. నగరంలోనే అతిపెద్దదైన ముషీరాబాద్‌ చేపల మార్కెట్‌ కు మృగశిరకార్తెకు ఒకరోజు ముందే గురువారం చేపలు పెద్ద ఎత్తున దిగుమతి అయ్యాయి.సాధారణ రోజుల్లో మార్కెట్‌ లో 15 టన్నుల నుంచి 20 టన్నుల చేపల విక్రయాలు జరుగుతాయి….

మవారం జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాట్లు

మవారం జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాట్లు

హైదరాబాద్‌: సోమవారం జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. పోలింగ్‌ విధుల్లో పాల్గొనే సిబ్బంది డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్లకు చేరుకొని సామగ్రిని తీసుకుంటున్నారు. పోలింగ్‌ సమయాల్లో చేపట్టాల్సిన విధివిధానాల గురించి అధికారులు వారికి సూచనలు చేశారు. సెక్టార్‌ల వారీగా సిబ్బందికి పోలింగ్‌ కేంద్రాల విధులు అప్పగించారు. వీరంతా ఈవీఎంలు, ఇతర సామగ్రితో వారికి కేటాయించిన పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లనున్నారు.సార్వత్రిక ఎన్నికల సమరంలో నాలుగో దశలో దేశవ్యాప్తంగా 96 లోక్‌సభ స్థానాలకు శుక్రవారం ఎన్నికలు…

21 రాష్ట్రాల్లో ప్రారంభమైన పోలింగ్

21 రాష్ట్రాల్లో ప్రారంభమైన పోలింగ్

న్యూ ఢిల్లీ :- ఇవాళ తొలి విడత లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. తొలిదశ కింద 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. ఈ విడతలో మొత్తం 1600 మంది అభ్యర్థులు పోటీలో నిలవగా 16కోట్ల 63 లక్షల మంది ఓటర్లు వారి భవిత వ్యాన్ని నిర్దేశించనున్నారు. ఓటింగ్‌ కోసం లక్షా 87వేల పోలింగ్ కేంద్రాల్ని ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. తొలి దశలో 8.4 కోట్ల మంది పురుషులు,…

తెలుగు రాష్ట్రాల్లో ఇండియా టుడే సర్వే

తెలుగు రాష్ట్రాల్లో ఇండియా టుడే సర్వే

పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో తాజా పరిస్థితుల పై ఇండియా టుడే సర్వే నిర్వహించింది. ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎంపీ ఎన్నికలు జరిగితే TDP – JSP కి 17 సీట్లుYCP పార్టీకి 8 సీట్లు గెలిచే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అలాగేఓటు పర్సంటేజ్ TDP JSP 45%YCP 41%Cong 2.7%BJP 2.1% బీజేపీ పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీకి ఆంధ్ర ప్రదేశ్ లో ఓట్ల శాతం ఎక్కువ వస్తాయని తెలిపింది. ఇక…

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా తగ్గాయి

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా తగ్గాయి

భారీగా తగ్గిన చికెన్ ధరలు తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా తగ్గాయి. గత వారం హైదరాబాద్ నగరంలో కేజీ రూ.250 ఉండగా, ఇప్పుడు రూ.180కి తగ్గింది. కొన్ని జిల్లాల్లో అయితే కేజీ రూ. 160కే విక్రయిస్తున్నారు. వారం నుంచి ధరలు పడిపోతున్నాయి. అటు ఏపీలోని విజయవాడలో కేజీ రూ. 180గా ఉంది. డిమాండ్ కు మించి కోళ్ల ఉత్పత్తిని పెంచడంతో ధరలు తగ్గుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.