డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపొద్దు

డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపొద్దు

డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపొద్దు: చేవెళ్ల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకటేశంట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్లైసెన్సు లేని నెంబర్ ప్లేట్ లేని వాహనాలు సీజ్ శంకర్‌పల్లి:వాహనదారులు లైసెన్స్ లేకుండా వాహనాలు నడపరాదని చేవెళ్ల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకటేశం అన్నారు. శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలోని ఫతేపూర్ ఫ్లైఓవర్ వద్ద ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వారి సిబ్బందితో కలిసి డ్రైవింగ్ లైసెన్స్ లేనటువంటి నెంబర్ ప్లేట్ లేనటువంటి వాహనాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ స్పెషల్ డ్రైవ్ లో వాహనాలకు నెంబర్…

నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే ఐపీసీ సెక్షన్ 420

నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే ఐపీసీ సెక్షన్ 420

నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే ఐపీసీ సెక్షన్ 420 కింద కేసులు నమోదుపోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఉద్దేశపూర్వకంగా నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే ఐపీసీ సెక్షన్ 420 కింద కేసులు నమోదు చేస్తామని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ను పోలీస్ కమిషనర్ సందర్శించారు. నగరంలో నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతూ పట్టుబడిన 45 మంది ద్విచక్ర వాహనదారులతో పోలీస్ కమిషనర్ మాట్లాడి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇటీవల…

ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమాని ప్రవేశపెట్టి పేద ధనిక తేడా లేకుండా కార్పోరేట్ స్థాయి విద్య

ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమాని ప్రవేశపెట్టి పేద ధనిక తేడా లేకుండా కార్పోరేట్ స్థాయి విద్య

Introduction of English medium in government school and corporate level education without distinction between rich and poor ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమాని ప్రవేశపెట్టి పేద ధనిక తేడా లేకుండా కార్పోరేట్ స్థాయి విద్యను అందించేందుకు ప్రభుత్వంకృషి………. రాష్ట్ర ప్రణాళిక ఉపాధ్యక్షులు డాక్టర్ చిన్నారెడ్డి త్వరలో మెగాడీఎస్సీ ద్వారా 11 వేల టీచర్ పోస్టుల భర్తీ వనపర్తి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలోపేద ధనిక అనే తారతమ్యం లేకుండా విద్యార్థులు అందరికీ నాణ్యమైన…

అనుమతులు లేకుండా బహుళ అంతస్థులు

అనుమతులు లేకుండా బహుళ అంతస్థులు

Multi-storied without permits అనుమతులు లేకుండా బహుళ అంతస్థులు చేతకాని తనంగా అధికారులు సూరారం లో అనుమతులు లేకుండా బహుళ అంతస్థుల నిర్మాణం టౌన్ ప్లానింగ్ అధికారులు ప్రభుత్వ ఆదాయానికి తూట్లు సొంత జేబులు నిండితే చాలు అన్నట్లు టౌన్ ప్లానింగ్ అధికారులు ధన దాహనికి నియమాలు తుంగలోకి విచ్చలవిడిగా కుత్బుల్లాపూర్ టౌన్ సర్కిల్ లో బిల్డర్లు కొత్తగా తయారువుతున్న దందా ఎవరు వచ్చినా మేము చూసుకుంటాము అనే దళారీ వ్యవస్థ ఎవరికి ఎంత అనేది వీళ్ళే…

తరుగు లేకుండా వడ్లు కొనాలి

తరుగు లేకుండా వడ్లు కొనాలి

Buy rice without rust Harish Rao: తరుగు లేకుండా వడ్లు కొనాలి తుఫాన్ ప్రభావంతో వచ్చే మూడు రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నా ప్రభుత్వం మాత్రం రోజుల తరబడి వడ్లు కొనకపోవడంవల్ల వడ్లు తడిచే అవకాశం ఉందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరులోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు హరీష్. ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతులు కల్లాల్లో పడిగాపులు కావలసిన పరిస్థితి ఏర్పడిందని…తడిసిన వడ్లతో సహా అన్ని…

పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుండా రోడ్డెక్కితే రూ.10 వేలు ఫైన్

పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుండా రోడ్డెక్కితే రూ.10 వేలు ఫైన్

పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుండా రోడ్డెక్కితే రూ.10 వేలు ఫైన్దేశంలో రోజురోజుకు వాహనాల కాలుష్యం పెరిగిపోతోంది.ఈ నేపథ్యంలో వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు పుణేకు చెందిన అధికారులు సరికొత్త పరికరాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుండా రోడ్డెక్కీ వాహనాలకు రూ.10 వేలు జరిమానా విధించేలా పెట్రోల్ పంపుల వద్ద అధునాతన కెమెరాలను ఉపయోగించి ఆటోమేటెడ్ సిస్టమ్‌ను అభివృద్ధి చేస్తున్నారు. త్వరలోనే ఈ సిస్టమ్ అందుబాటులోకి రావొచ్చు.

ఆర్భాటం లేకుండా నామినేషన్ దాఖలు చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి

ఆర్భాటం లేకుండా నామినేషన్ దాఖలు చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి

అనపర్తి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో బుధవారం వై ఎస్ సి పి ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి… ఎన్నికల నిబంధనలను అనుసరించి, అనుమతించిన సంఖ్య మేరకు ముఖ్యులు, కుటుంబ సభ్యులతో కలిసి రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చిన డాక్టర్ సూర్యనారాయణరెడ్డి రిటర్నింగ్ అధికారి మాధురికి నామనేషన్ పత్రాలను సమర్పించారు. అనంతరం డాక్టర్ సూర్యనారాయణరెడ్డి సతీమణి సత్తి ఆదిలక్ష్మి వైయస్సార్సీపి నాయకులతో…

మావోయిస్టులను దేశంలో లేకుండా చేస్తాం

మావోయిస్టులను దేశంలో లేకుండా చేస్తాం

నరేంద్ర మోడీ ప్రభుత్వం త్వరలోనే మావోయిస్టులను దేశం నుంచి నిర్మూలిస్తుందని కేంద్రం హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో 29 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుపెట్టిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులు, మావోయిస్టులపై ఎడతెగని పోరాటం సాగిస్తోందని ఆయన అన్నారు. రాబోయే కాలంలో కూడా మావోయిస్టులపై ఆపరేషన్లు కొనసాగుతాయని, ప్రధాని నాయకత్వంలో అతి తక్కువ కాలంలోనే భారత్ నుంచి మావోయిస్టులను నిర్మూలిస్తామని నిశ్చయంగా చెబుతున్నానని అమిత్ షా…

రోడ్లపై వ్యర్ధాలు లేకుండా పరిశుభ్రపరచండి

రోడ్లపై వ్యర్ధాలు లేకుండా పరిశుభ్రపరచండి

విశాఖపట్నం ఫిబ్రవరి 26: నగరంలో ప్రధాన రహదారులు, వీధులు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలని జివిఎంసి కమిషనర్ సిఎం.సాయికాంత్ వర్మ ప్రజారోగ్యపు అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా జోన్-3, 5 పరిధిలోని 26, 14, 45, 48, 49, 50, 51 వార్డుల పరిధిలోని అక్కయ్యపాలెం, లలితా నగర్, నరసింహ నగర్, కైలాసపురం గిరి ప్రదర్శన రోడ్డు, మాధవధార, మురళి నగర్ నేషనల్ హైవే, తాటిచెట్ల పాలెం, గ్రీన్ బెల్ట్ తదితర ప్రాంతాలలోని…