చేవెళ్ల ఎంపీగా బిజెపికి చెందిన కొండా విశ్వేశ్వర్ రెడ్

చేవెళ్ల ఎంపీగా బిజెపికి చెందిన కొండా విశ్వేశ్వర్ రెడ్

BJP’s Konda Visveswar Red as Chevella MP చేవెళ్ల ఎంపీగా బిజెపికి చెందిన కొండా విశ్వేశ్వర్ రెడ్ ….. చేవెళ్ల ఎంపీగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తారని ముందే చెప్పిన మరకత శివాలయం ఆల్ ఇండియా ప్రచార కమిటీ చైర్మన్ దయాకర్ స్వామి

కొండా విశ్వేశ్వర్ రెడ్డి గెలుపుకై కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు….. వినయ్

కొండా విశ్వేశ్వర్ రెడ్డి గెలుపుకై కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు….. వినయ్

శంకర్పల్లి మండల పరిధిలోని కొండకల్ గ్రామ బిజెపి సీనియర్ నాయకుడు వినయ్ మాట్లాడుతూ చేవెళ్ల గడ్డపై బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి భార్య మెజారిటీతో గెలుస్తుందని తెలియజేశారు.చేవేళ్ళ పార్లమెంట్ బిజేపి అభ్యర్థి కోండా విశ్వేశ్వర్ రేడ్డి విజయం కోరకు గత ఇరవై రోజుల నుండి పోలింగ్ రోజు వరకు , మున్సిపల్ ఫరిధి లో , ఇంటింటికి తిరిగి ప్రచారం చేసి, నాతో సహ పార్టి భాద్యతలు గాల నాయకులు , కార్యకర్తలు ,యువజన…

కొండా విశ్వేశ్వర్ రెడ్డి భారీ మెజారిటీతో గెలుస్తారు…. కొండకల్ బిజెపి పార్టీ నాయకులు

కొండా విశ్వేశ్వర్ రెడ్డి భారీ మెజారిటీతో గెలుస్తారు…. కొండకల్ బిజెపి పార్టీ నాయకులు

శంకర్పల్లి మండల పరిధిలోని కొండకల్ గ్రామంలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ తరుణంలో బిజెపి నాయకులు మాట్లాడుతూ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి భారీ మెజారిటీతో చేవెళ్ల గడ్డపై బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమన్నారు. నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలు గుర్తుచేసుకొని నరేంద్ర మోడీని ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిని చేయబోతున్నారు. చేవెళ్ల పార్లమెంట్ ప్రజలు విశ్వేశ్వర్ రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు.ఈ కార్యక్రమంలో చేవెళ్ల అసెంబ్లీ కన్వీనర్ ప్రతాప్ రెడ్డి, బిజెపి పార్టీ సీనియర్ నాయకులు…

రెండు లక్షల మెజార్టీతో గెలుస్తా: చేవెళ్ల బిజెపి ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి

చేవెళ్ల గడ్డపై రెండు లక్షల మెజార్టీతో గెలుస్తానని బిజెపి ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారం పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా శంకర్‌పల్లి మున్సిపల్ కేంద్రంలో గల పోలింగ్ బూత్ లను కొండ విశ్వేశ్వర్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి సందర్శించారు. అనంతరం కొండ విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ చేవెళ్ల ప్రజలంతా బిజెపికే ఓటు వేశారని నరేంద్ర మోడీని మరోసారి ప్రధాని చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ పార్టీ ఘన విజయం…

చేవెళ్లలో ఓటు వేసిన బిజెపి ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి

చేవెళ్లలో ఓటు వేసిన బిజెపి ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి

చేవెళ్ల మండల కేంద్రంలో బిజెపి ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయనతో పాటు ఆయన సతీమణి సంగీత రెడ్డి, ఇద్దరు కుమారులు, ఇద్దరు కోడళ్ళు ఓటు వేశారు. కొండ విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ ఇంటి నుండి బయటికి రావాలని, తమ ఓటును సరైన నాయకుడికి వేసి ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు.

పార్టీలకు అతీతంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డిని గెలిపించాలి

పార్టీలకు అతీతంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డిని గెలిపించాలి

వై సతీష్ రెడ్డి, బి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో 30 మంది యువకులు బిజెపిలో చేరికప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచండి: మాజీ రాజ్యసభ సభ్యుడు నారాయణ్ లాల్ పంచారియా శంకర్‌పల్లి:పార్టీలకు అతీతంగా చేవెళ్ల బిజెపి ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డిని గెలిపించాలని మాజీ రాజ్యసభ సభ్యుడు నారాయణ్ లాల్ పంచారియా అన్నారు. శంకర్‌పల్లి మున్సిపాల్టీ 14వ వార్డుకు చెందిన వై సతీష్ రెడ్డి, బి హేమంత్ రెడ్డి ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన 30…