అశ్వరావుపేట ఎస్ఐ శ్రీరాముల శ్రీను ఆత్మహత్యాయత్నం…
అశ్వరావుపేట ఎస్ఐ శ్రీరాముల శ్రీను ఆత్మహత్యాయత్నం… పురుగుల మందు తాగి 108కి ఫోన్ చేసిన ఎస్ఐ… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అశ్వారావుపేట ఎస్ఐ శ్రీరాముల శ్రీను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. శ్రీను మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ సమీపంలో సుమారు రాత్రి 11 గంటల 30 నిమిషాలకు పురుగుల మందు తాగాడు శ్రీనును ముందుగా మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు పోలీసులు పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.? ఎస్ ఐ శ్రీను ఆచూకీ కోసం…