సచివాలయం,వెలగపూడి.

సచివాలయం,వెలగపూడి.

ఎన్నికల నియమావళికి విరుధ్దంగా ప్రవర్తిస్తున్నచంద్రబాబు పై,ఆర్ టివి,ఈనాడు పత్రికలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎన్నికల సంఘానికి వైయస్సార్ సిపి ఫిర్యాదు చేసింది.పార్టీ ఎంఎల్ ఏ మల్లాదివిష్ణు,లీగల్ సెల్ రాష్ర్ట అద్యక్షుడు మనోహర్ రెడ్డి,గ్రీవెన్స్ సెల్ అద్యక్షుడు నారాయణమూర్తిలు ఎన్నికల అదికారులకు ఇందుకు సంబంధించి ఆదారాలను అందించారు. 1.చంద్రబాబునాయుడు చిత్తూరు,నంద్యాలలో ప్రచారసభలలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ పై వ్యక్తిగత,అనుచిత వ్యాఖ్యలు చేశారు.ఇది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కు విరుధ్దం. 2.ముఖ్యమంత్రి వైయస్ జగన్ మార్పింగ్ ఫోటోలు వేస్తూ…