బిజెపిలో చేరిన బిఆర్ఎస్ పార్టీ 14వ వార్డు అధ్యక్షుడు సతీష్ రెడ్డి

బిజెపిలో చేరిన బిఆర్ఎస్ పార్టీ 14వ వార్డు అధ్యక్షుడు సతీష్ రెడ్డి

శంకర్‌పల్లి మున్సిపాలిటీబిఆర్ఎస్ పార్టీకి చెందిన 14వ వార్డు అధ్యక్షుడు సతీష్ రెడ్డి తన అనుచరులు 40 మంది యువకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే కే ఎస్ రత్నం ఆధ్వర్యంలో చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి సమక్షంలో బిజెపిలో చేరారు. పార్టీలో చేరిన యువకులకు కొండా విశ్వేశ్వర్ రెడ్డి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ చేవెళ్ల గడ్డపై కొండ విశ్వేశ్వర్ రెడ్డి గెలుపుకు కష్టపడి పని చేస్తానని…

సూరమల్ల సతీష్ ఆధ్వర్యంలో భోగే అశోక్ రాష్ట్రస్థాయి అవార్డు గ్రహీతకు ఘన సన్మానం

సూరమల్ల సతీష్ ఆధ్వర్యంలో భోగే అశోక్ రాష్ట్రస్థాయి అవార్డు గ్రహీతకు ఘన సన్మానం

జిల్లా అధ్యక్షులు సూరమల్ల సతీష్ ఆధ్వర్యంలో భోగే అశోక్ రాష్ట్రస్థాయి అవార్డు గ్రహీతకు ఘన సన్మానం జగిత్యాల జిల్లాలో జరిగిన కార్యక్రమంలో భోగె అశోక్ తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం కళాకారునికి రాష్ట్రస్థాయిలో ప్రధమ స్థానంగా తాను చిత్రీకరించిన పాటకు అవార్డు లభించగా అట్టి అవార్డును రాష్ట్ర గవర్నర్ గారి చేతుల మీదుగా పొందినందున మాలల ఆత్మగౌరవ ప్రతిభను చాటుటకు మరియు ప్రోత్సహించుటకు సన్మాన కార్యక్రమము పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర నాయకత్వం జిల్లా మండలల నాయకత్వం…