దేశంలోనే అత్యధిక మెజారిటీ ఖమ్మం స్థానం దే

దేశంలోనే అత్యధిక మెజారిటీ ఖమ్మం స్థానం దే

కాంగ్రెస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి గ్రామ రామ సహాయం రఘు రాంరెడ్డి సాధిస్తారని ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కొత్తగూడెంలోని ప్రకాశం మైదానంలో నిర్వహించిన జనజాతర సభకు ఆయన ముఖ్యమంత్రిగా హాజరై ప్రసంగించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కలిసి ఖమ్మం స్థానoలో రఘురాం రెడ్డిని నిలిపారని అన్నారు. గతంలో తొలిసారి ఎంపీగా పోటీ చేసిన రావి నారాయణరెడ్డి కి జవహర్ లాల్ నెహ్రూ కంటే ఎక్కువ మెజార్టీ…

తాపీ మేస్త్రి కుమార్తె పది ఫలితాల్లో మండలంలో ప్రథమ స్థానం

తాపీ మేస్త్రి కుమార్తె పది ఫలితాల్లో మండలంలో ప్రథమ స్థానం

ఘంటసాల జడ్పీ హైస్కూల్ విద్యార్థిని జ్యోత్స్న మండలం ఫస్ట్ ఘంటసాల :-ప్రతిభకు పేదరికం అడ్డు కాదని నిరూపించింది ఘంటసాల గ్రామానికి చెందిన తాపీ మేస్త్రి కుమార్తె కేతన జ్యోత్స్న. తండ్రి రెక్కల కష్టాన్ని గమనించి ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యర్థిస్తున్నప్పటికీ మండలంలో ప్రథమ స్థానంలో నిలిచింది. 568 మార్కులతో కేతన జోత్స్న మండల ప్రథమ స్థానం రావడంతో పాఠశాల ఉపాధ్యాయ బృందంతో పాటు కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. కేతన జోత్స్న తన సోదరుడు కూడా…