నకిలీ విత్తనాలను హరికట్టాలి…

నకిలీ విత్తనాలను హరికట్టాలి…

Ban fake seeds… అధిక ధరలకు అమ్ముతున్న డీలర్ల పై చర్య తీసుకోవాలి… మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ ఏసంపత్ కుమార్ గారి ఆదేశాల మేరకు కిసాన్ జిల్లా అధ్యక్షులు ఎనుముల నాగరాజు మాట్లాడుతూ వడ్డేపల్లి మండల పరిధిలోని ఈరోజు కొంకల గ్రామంలో రైతు అవగాహన సదస్సు జరిగినది. అయితే ఈ సదసుకు హాజరైన అగ్రికల్చర్ ఆఫీసర్ రాధా మరియు ఏఈఓ విమల గ్రామ రైతులు పాల్గొనడం జరిగినది అయితే ఇప్పుడు ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయినందువలన…