ఈవీఎంకు హారతి ఇచ్చిన మహిళా కమిషన్ చైర్‌పర్సన్.. కేసు నమోదు

ఈవీఎంకు హారతి ఇచ్చిన మహిళా కమిషన్ చైర్‌పర్సన్.. కేసు నమోదు

మహారాష్ట్ర – ఖడక్‌వాసలాలో పోలింగ్ కేంద్రానికి వెళ్లిన మహిళా కమిషన్ చైర్‌పర్సన్, ఎన్‌సిపి నాయకురాలు రూపాలి చకంకర్ ఓటు వేసే ముందు ఈవీఎంకు హారతి ఇచ్చింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనతో ఎన్నికల అధికారి ఫిర్యాదుతో రూపాలీ చకంకర్‌పై సింహగడ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

కంచికచర్లలో…. డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు కి… జన హారతి…

కంచికచర్లలో…. డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు కి… జన హారతి…

ధర్మాన్ని గెలిపించండి…. మంచి కోసం కుటుంబమంతా కూర్చొని ఆలోచించండి…. అభివృద్ధి చేసిన వారినే గెలిపించండి : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు .. మీకు సంక్షేమ పథకాలు ఎవరిచ్చారో ఆలోచించండి… మీ అకౌంట్లో పథకాల ద్వారా డబ్బులు ఎవరు వేశారో గమనించండి… మీ బ్యాంకు స్టేట్ మెంట్ చూసుకోండి … కంచికచర్ల పట్టణంలోని “ఇందిరా కాలనీ” లో ప్రతి ఇంటికి తిరుగుతూ… సంక్షేమ, అభివృద్ధి వివరాల కరపత్రాలను ప్రజలకు అందజేస్తూ… ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న…