
ఉప్పలూరు PACS ఛైర్మెన్ పడవల మధుసూదనరావు ని పరామర్శించిన తెదేపా జాతీయ ఉపాధ్యక్షులు వై వి బి రాజేంద్ర ప్రసాద్ .
ఇటీవల గుండె సంబంధిత శాస్త్రచికిత్స చేయించుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న సీనియర్ నాయకులు pacs ఛైర్మెన్ పడవల మధుసూదనరావు ను మాజీ mlc రాజేంద్ర ప్రసాద్ పరామర్శించి యోగక్షేమాలను తెలుసుకున్నారు .
రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ…మధుసూదనరావు ,ఆయన కుటుంబసభ్యులు తనకు అత్యంత ఆప్తులనీ ,పార్టీ కోసం ప్రాణమిచ్చే వ్యక్తని అటువంటి వ్యక్తి అనారోగ్యం పాలవడం విచారకరం, అయినా దేవుని దయవల్ల సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా కోలుకుంటున్నారనిఅన్నారు,అదేవిధంగా మధుసూదనరావు కుటుంబానికి తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని అన్నారు.
ఈ కార్యక్రమంలో కంకిపాడు AMC ఛైర్మెన్ అన్నే ధన కోటేశ్వరరావు, టీడీపీ నాయకులు బుజ్జులు,శ్రీను,గోరంట్ల నరేంద్ర, తదితరులు పాల్గొన్నారు.
