TEJA NEWS

ఎక్సైజ్ నేరాలలో పట్టుబడిన వాహన వేలం22 వాహనాల వేలం ద్వారా 3.60.495 వేల ఆదాయం


నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి ఎక్సైజ్ శాఖ సర్కిల్ పరిధిలో అక్రమంగా నాటు సారాయి. నల్ల బెల్లం. రవాణా సమయంలో పట్టుబడిన నాలుగు ఫోర్ వీలర్స్. 22 టూ వీలర్స్. ఒకటి త్రీ వీలర్స్. వాహనాలు మొత్తం 27 వేలం నిర్వహించడం ఒక ఆటో ట్రాలీ మరియు 21 ద్విచక్ర వాహనాలను వేలం ద్వారా పాల్గొన్న అభ్యర్థులు సొంతం చేసుకున్నారు. మొత్తం 22 వాహనాలను ప్రభుత్వం ఎం.వి.ఐ. 2.30.500 నిర్వహించగా వేలం ద్వారా వాహనాల ధర మరియు సేల్స్ టాక్స్ ద్వారా 3.60.495 తెలంగాణ ఖజానాకు జమ సమకురింది. ఇట్టి కార్యక్రమం నాగర్ కర్నూల్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిండెంట్ సుధాకర్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్సై వివేక్. సిబ్బంది సిరాజ్. రఘు. మాధవి నరియా. భీమమ్మ. జ్యోతి తదితరులు పాల్గొన్నారు.