జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం చేయాలి…ఎమ్మెల్యే పంచకర్ల….
పెందుర్తి నియోజవర్గం జీవీఎంసీ పరిధిలోని 95 వ వార్డు సుజాతనగర్ ఇంద్రాణి ఫంక్షన్ హాల్ లో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు వీర మహిళలు కు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత నమోదు కార్యక్రమం పై పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సమావేశం నిర్వహించారు. పి సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4వ విడతలో భాగ్యంగా జనసేన పార్టీ సభ్యత నమోదు కార్యక్రమం ఈనెల 18 వ తేదీ నుండి 28వ తేదీ వరకు పది రోజులు పాటు నమోదు కార్యక్రమం నిర్వహించేందుకు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిర్ణయించాలని జనసేన పార్టీలక సభ్యత్వ నమోద కార్యక్రమాన్ని మహా యజ్ఞాల నిర్వహించాలని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు..ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు….
జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం
Related Posts
ముఖ్యమంత్రి చంద్రబాబు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
TEJA NEWS ముఖ్యమంత్రి చంద్రబాబు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారధ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రపంచ రికార్డ్ దక్కింది. వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ఆంధ్ర ప్రదేశ్ లో…
గుజరాత్ రాజధాని గాంధీనగర్ కు వెళ్లనున్న
TEJA NEWS గుజరాత్ రాజధాని గాంధీనగర్ కు వెళ్లనున్న ఎపి సిఎం చంద్రబాబు నాయడు. గాంధీనగర్ లో రేపటి నుంచి జరగనున్న రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ -2024లో పాల్గొననున్న ఎపి సిఎం రెన్యువబుల్ ఎనర్జీ సెక్టార్ లో పెట్టుబడులకు రాష్ట్రంలో…