నూతన బస్సు సర్వీస్ ను ప్రారంభించిన పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్
పటేల్ గూడ బీఎచ్ఈఎల్ మెట్రో కాలనీ నుండి మెహిదీపట్నం వరకు 216M/P రెండు నూతన బస్సు సర్వీసులను పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. పటేల్ గూడ బీఎచ్ఈఎల్ మెట్రో కాలనీ-మెహిదీపట్నం కు ఏర్పాటు చేసిన రెండు బస్సులో ప్రయాణించి తొలి టికెట్ తీసుకున్నారు. ఈ బస్సు పటేల్ గుడా BHEL మెట్రో కాలనీ నుండి బయలుదేరి బీరంగూడ, లింగంపల్లి, అల్విన్ క్రాస్ రోడ్స్, కొండాపూర్, హైటెక్ సిటీ, రాయదుర్గం మెట్రో స్టేషన్, టోలిచౌకి మీదుగా మెహిదీపట్నం వెళ్తుందని నియోజకవర్గ ప్రజలకు ఉపయోగపడుతుందని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
నూతన బస్సు సర్వీస్ ను ప్రారంభించిన పటాన్ చెరు కాట శ్రీనివాస్ గౌడ్
Related Posts
జిల్లాలోని వయో వృద్ధులకు జిల్లా యంత్రాంగం అండగా
TEJA NEWS జిల్లాలోని వయో వృద్ధులకు జిల్లా యంత్రాంగం అండగా ఉంటుందని ఎవరు అధైర్య పడాల్సిన అవసరం లేదని జిల్లా కలక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు.ప్రపంచ వయో వృద్ధుల దినోత్సవం సందర్భంగా ఐ.డి. ఒ.సి సమావేశ మందిరంలో జిల్లా సంక్షేమ శాఖ…
నిబంధనలకు విరుద్ధంగా ధాన్యం రవాణా టెండర్లు
TEJA NEWS నిబంధనలకు విరుద్ధంగా ధాన్యం రవాణా టెండర్లుఉమ్మడి జిల్లాలో ఒకరూలు…వనపర్తికి మరో రూలుకొరవడిన కలెక్టర్ పర్యవేక్షణ*పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజరుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం*-బిసి పొలిటికల్ జెఎసి చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్* సాక్షిత వనపర్తి :వనపర్తి జిల్లాలో…