
రైతుల కోసం బ్యారేజీల పునరుద్ధరణ వేగవంతం
కమీషన్ల కోసమే కాళేశ్వరం డిజైన్లు మార్చారు
కాళేశ్వరం వల్ల కొత్తగా ఒక్క ఎకరాకూ శాశ్వత సాగునీరు అందలేదు
ఐఐటీ బాంబే నిపుణులతో సమగ్ర పరీక్షలు ఈ నెలాఖరుకు పూర్తి
ఆగస్టు చివరి నుంచి అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ పునరుద్ధరణ పనులు ప్రారంభం
శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి
నీటిపారుదల, ఆహారభద్రత,
పౌర సరఫరాల శాఖ మంత్రి