TEJA NEWS
  • నూతంగా నిర్మించిన రామాలయం గుడిని ప్రారంభించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క


మంగపేట ములుగు జిల్లా మంగపేట మండలం రాజుపేట గ్రామములో మితంగా నిర్మించిన రామాలయం గుడి ని ప్రారంభించిన మంత్రి వర్యులు డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క
ఈ సందర్భంగా మాట్లాడుతూ రాములవారి దీవెనలు రాష్ట్ర ప్రజల మీద ఉండాలని అదే విధంగా ప్రజా పాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పై ఉండాలని రాష్ట్ర ప్రజలలు పచ్చని పంట పొలాలతో సుఖ సంతోషాలతో ఉండాలని రాముల వారిని కోరారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు