![](https://tejanews.co.in/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-27-at-17.43.24.jpeg)
Similar Posts
![ఒక్క నిమిషం ఆలస్యం నిబంధనతో పరీక్ష రాయలేక పోయిన విద్యార్థి ఆత్మహత్య](https://tejanews.co.in/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-29-at-14.15.56.jpeg)
ఒక్క నిమిషం ఆలస్యం నిబంధనతో పరీక్ష రాయలేక పోయిన విద్యార్థి ఆత్మహత్య
TEJA NEWS అదిలాబాద్ జిల్లా: ఫిబ్రవరి 29ఒక్క నిమిషం ఆలస్యం నిబంధనతో పరీక్ష రాయలేక ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో చోటుచేసుకుంది. బుధవారం నుంచి తెలంగా ణలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమ య్యాయి. ఒక్క నిమిషం కూడా అలస్యమైనా పరీక్ష హాల్లోకి విద్యార్థులను అనుతించబోమన్న నిబంధన పెట్టారు. అధికారులు. ఈక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పలువురు విద్యార్థులు.. సమయానికి సెంటర్ దగ్గరకు రాకపోవ డంతో వారిని పరీక్ష రాసేందుకు…
![ప్రపంచంలో మానసిక ప్రశాంతతను మించినది మరొకటి లేదు](https://tejanews.co.in/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-26-at-5.34.42-PM-768x511.jpeg)
ప్రపంచంలో మానసిక ప్రశాంతతను మించినది మరొకటి లేదు
TEJA NEWS శ్రీ జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహా సంస్థానం పీఠాధిపతి విద్యాశంకర భారతి మహాస్వామిసంతోషిమాత దేవాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన మానసా దేవి విగ్రహాన్ని ఆవిష్కరించిన స్వామీజీ ప్రపంచంలో మానసిక ప్రశాంతతకు మించినది మరొకటి లేదని పుష్పగిరి పీఠాధిపతి శ్రీ జగద్గురు శంకరాచార్య మహాస్వామిజి తెలిపారు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషిమాత దేవాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ మానస దేవి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని భక్తులనుద్దేశించి మాట్లాడారు. పరమశివుడు ఒకానొక…
![శ్రీనివాస నగర్ లోని రెజొనెన్స్ స్కూల్లో యు.కె.జి విద్యార్థులగ్రాడ్యుయేషన్ డే](https://tejanews.co.in/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-20-at-5.16.22-PM-768x675.jpeg)
శ్రీనివాస నగర్ లోని రెజొనెన్స్ స్కూల్లో యు.కె.జి విద్యార్థులగ్రాడ్యుయేషన్ డే
TEJA NEWS ఖమ్మం నగరంలోని స్థానిక శ్రీనివాసనగర్లో గల రెజొనెన్స్ పాఠశాలలో యు.కె.జి. పిల్లలకు గ్రాడ్యూయేషన్డే నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ఆర్.వి. నాగేంద్రకుమార్, డైరెక్టర్ నీలిమ జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్.వి. నాగేంద్రకుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న తల్లిదండ్రులకు పిల్లల మనస్తత్వధోరణులు ఎలా ఉంటాయో వారు అడిగే ప్రశ్నలకు ఎలా స్పందిచాలో వివరించారు. రెజొనెన్స్ చిన్నారులు శ్నాతకోత్సవ గౌను తొడుక్కుని, తలపై టోపీలు పెట్టుకుని శ్నాతకోత్సవ మందిరంలో వారు హుషారుగా పట్టాలు…
![కూకట్ పల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమీక్ష సమావేశం](https://tejanews.co.in/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-19-at-15.02.05-768x432.jpeg)
కూకట్ పల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమీక్ష సమావేశం
TEJA NEWS MLA Madhavaram Krishna Rao review meeting at Kukat Pally MLA camp office కూకట్ పల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమీక్ష సమావేశం గత ప్రభుత్వం లో 65 కోట్ల రూపాయలతో అభివృధి పనులకు శంకుస్థాపన – ఎమ్మెల్యే కృష్ణారావుకాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లో అభివృధి శూన్యం – కృష్ణారావుశంకుస్థాపన జరిగి టెండర్లు జరిగిన అభివృధి పనులకు పట్టించుకోని అధికారులు – ఎమ్మెల్యే కృష్ణారావుఅభివృధి పనుల్లో…
![తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు షాక్… హెచ్ఆర్ఏలో కోత](https://tejanews.co.in/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-17-at-11.53.46-768x764.jpeg)
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు షాక్… హెచ్ఆర్ఏలో కోత
TEJA NEWS హైదరాబాద్:మార్చి 17టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ఇటీవల వేతనాలు పెంచిన ప్రభుత్వం హెచ్ఆర్ఏలో కోత విధించింది. పనిచేసే ప్రాంతాన్ని బట్టి ఇంటి అద్దె భత్యం స్లాబుల్లో మార్పులు చేసింది. దీనివల్ల జీహెచ్ఎంసీ పరిధిలో పనిచేసే ఉద్యో గులకు అధిక నష్టం కల గనుంది. ఇక్కడ ఇప్పటి వరకు 30 శాతం ఉన్న HRAను 24 శాతానికి పరిమితం చేసింది. అలాగే కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నిజా మాబాద్, గోదావరిఖని, వరంగల్,జిల్లాలలో పనిచేసే వారికి 17 శాతం,…
![తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వడదెబ్బకు నలుగురు మృతి](https://tejanews.co.in/wp-content/uploads/2024/05/WhatsApp-Image-2024-05-07-at-12.50.11-PM-768x617.jpeg)
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వడదెబ్బకు నలుగురు మృతి
TEJA NEWS హైదరాబాద్ : మే 07తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో రోజున ఎండలు దంచి కొట్టాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేడితో ఉడికిపోయింది. జగిత్యాల జిల్లా అల్లీపూర్, గుళ్లకోటలలో రాష్ట్రంలోనే అత్యధికంగా 46.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వడగాలులు కూడా విపరీ తంగా ప్రజలను ఇబ్బందు లకు గురి చేస్తున్నాయని తెలిపారు. వడదెబ్బకు రోజున రాష్ట్ర వ్యాప్తంగా నలుగురు మరణించారు. అయితే సోమవారం పగ లంతా సూర్యుడి తన ప్రతాపంతో…