• మార్చి 27, 2025
  • 0 Comments
జిల్లాలోయాసంగి వరి ధాన్యం కొనుగోలుకు పకడ్బందీగా చర్యలు

జిల్లాలోయాసంగి వరి ధాన్యం కొనుగోలుకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి వనపర్తి జిల్లాయాసంగి వరి ధాన్యం కొనుగోలుకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. ఐడీఓసీ సమావేశ మందిరంలో ఐకేపీ,…

  • మార్చి 27, 2025
  • 0 Comments
ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పై నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్

ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పై నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేసిన గిరిజన సంఘాల నాయకులు స్పందించిన కమిషన్ఎమ్మెల్యే కు నోటీసులు జారీ వనపర్తి హస్తినాపురం డివిజన్ గిరిజన మహిళా కార్పొరేటర్‌పై అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకు ఎల్బీనగర్…

  • మార్చి 27, 2025
  • 0 Comments
పోలవరం నీటితో రాష్ట్రంలో కరవు లేకుండా చేయడమే చంద్రబాబు జీవితాశయం

పోలవరం నీటితో రాష్ట్రంలో కరవు లేకుండా చేయడమే చంద్రబాబు జీవితాశయం మాజీమంత్రి ప్రత్తిపాటి. జగన్ అవినీతి, అనాలోచనలకు బలైన ప్రాజెక్ట్ పూర్తికి కూటమిప్రభుత్వం ధృఢ సంకల్పంతో పనిచేస్తోంది ప్రత్తిపాటి గత ప్రభుత్వ మోసాలకు బలైన నిర్వాసితుల రక్షణే ప్రభుత్వ తొలి ప్రాధాన్యత…

  • మార్చి 27, 2025
  • 0 Comments
నోటి ప‌రిశుభ్ర‌త‌ను పాటించాలి ప్ర‌భుత్వాసుప‌త్రిలో వ‌ర‌ల్డ్ ఓర‌ల్ హెల్త్ డే

నోటి ప‌రిశుభ్ర‌త‌ను పాటించాలి ప్ర‌భుత్వాసుప‌త్రిలో వ‌ర‌ల్డ్ ఓర‌ల్ హెల్త్ డే చిల‌క‌లూరిపేట‌ నోటి సంబంధ వ్యాధులు రాకుండా ప్ర‌తి ఒక్క‌రూ రోజుకు రెండుసార్లు బ్రష్ చేసుకోవాల‌ని, నోటిని ప‌రిశుభ్రంగా ఉంచుకోవాల‌ని ప్ర‌భుత్వాసుప‌త్రి సుప‌రిండెంటెండ్ డాక్ట‌ర్ ల‌క్ష్మీకుమారి చెప్పారు. ప‌ట్ట‌ణంలోని ప్ర‌భుత్వాసుప‌త్రిలో దంత‌వైద్యురాలు…

  • మార్చి 27, 2025
  • 0 Comments
ప్లాస్టిక్​ వాడొద్దు… పర్యావరణాన్ని నష్టపరచొద్దు

ప్లాస్టిక్​ వాడొద్దు… పర్యావరణాన్ని నష్టపరచొద్దు సీఎం చేత ”ప్లాస్టిక్​ వినియోగం – ప్రమాద ఘంటికలు” పుస్తక ఆవిష్కరణ పర్యావరణ పరిరక్షణకు సే నో టూ ప్లాస్టిక్​: మంత్రి సురేఖ మండలి చైర్మన్​, స్పీకర్​, సీఎం, డిప్యూటీ సీఎంలకు స్టీల్​ టిఫిన్​ బాక్సు…

  • మార్చి 27, 2025
  • 0 Comments
ఘనంగా రామ్ చరణ్ జన్మదిన వేడుకలు

ఘనంగా రామ్ చరణ్ జన్మదిన వేడుకలు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వేడుకలను భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.పశ్చిమ నియోజకవర్గ చిరంజీవి యువత అధ్యక్షులు షేక్ మధు మస్తాన్, జనసేన 47వ డివిజన్ అధ్యక్షులు వేంపల్లి గౌరీ శంకర్…

Other Story

You cannot copy content of this page