
చిలకలూరిపేట ఏరియా 100 పడకల ఆస్పత్రికి సూపరెండెంట్ గా నూతనంగా నియమితులైన డాక్టర్ తోక శ్రీనివాసరావు శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
సూపరెండెంట్
తో డాక్టర్ మహేష్ , డాక్టర్ ప్రశాంతి , డాక్టర్ స్పందన, డాక్టర్ మృదుల తదితరులున్నారు.
