
అంతర్జాతీయ యోగా డేపై సీఎం చంద్రబాబు సమీక్ష
మే 21 నుంచి జూన్ 21 వరకు యోగా మంత్గా నిర్వహించాలని చంద్రబాబు ఆదేశాలు
ప్రతి గ్రామంలో యోగా నిర్వహించాలని సమావేశంలో వెల్లడి
జూన్ 21న అంతర్జాతీయ యోగా డే చరిత్రలో నిలిచిపోవాలన్న సీఎం
‘యోగాంధ్ర-2025’ పేరుతో రాష్ట్రంలో ప్రచారం చేపట్టాలని సూచించిన సీఎం చంద్రబాబు…
