
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ SIR (ఓటరు సవరణ ప్రక్రియ) గురించి డివిజన్ అధ్యక్షులు,జిల్లా ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు,కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో నియోజకవర్గ కో ఆర్డినేటర్ మిథున్ రెడ్డి , పొన్నాడ సుబ్రహ్మణ్య ప్రసాద్ మరియు నియోజకవర్గ ఇంచార్జ్ కొలన్ హనుమంత్ రెడ్డి తో కలిసి పాల్గొన్న మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి .
ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆర్ లక్ష్మి,జిల్లా ఫిషరీస్ చైర్మన్ మన్నే రాజు సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.