
జననేత. పేదల పెన్నిధి బడుగు బలహీన వర్గాల. ఆశాజ్యోతి డాక్టర్. వైయస్ రాజశేఖర్ రెడ్డి . జయంతి కార్యక్రమం. గాజులరామారం మహాదేవపురం చౌరస్తాలో. కుత్బుల్లాపూర్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. నాయకులు సాతాల గోపాల్ ఆధ్వర్యంలో. నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అధికార ప్రతినిధులు. ఆరే శ్యామల . కారుమూరి వెంకట్ రెడ్డి . స్పోక్. పర్సన్స్. జయంతి వేడుకల్లో. కేక్ కట్ చేయించి. వైయస్సార్సీపీ నాయకులకు అభిమానులకు. శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. పాల్గొనటువంటి వైయస్సార్ అభిమానులు. ఆదినారాయణ రెడ్డి. శ్రీనివాస్. రమేష్. రాఘవరెడ్డి. రాజు. సుబ్బారెడ్డి. శ్రీనివాస్ రెడ్డి. ఉదయ్. రాజు. దయామని. లలిత. మన్మధరావు. రాంభూపాల్ రెడ్డి. రామాంజనేయులు. రమేష్ రెడ్డి. తదితరులు పాల్గొనడం జరిగింది
